Dharna

నిర్మల్ హాస్పిటల్ వద్ద బీజేపీ, ఏబీవీపీ ఆందోళన

నోట్ లో రాత తన కొడుకుది కాదు: భానుప్రసాద్ తల్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు   నిర్మల్, వెలుగు: నిర్మల్  

Read More

నల్లగొండ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినుల ధర్నా 

నల్లగొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. వాష్ రూమ్స్ తో పాటు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే

Read More

వారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తండా సర్పంచ్ వార్నింగ్  మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం రెడ్యాతండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల వాసులు రా

Read More

టాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బోధన్, వెలుగు: పట్టణంలోని మున్సిపల్​ఆఫీసు ముందు ఐఎఫ్‌‌టీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా సహాయ

Read More

మళ్లీ ధర్నా షురూ చేసిన మేడిగడ్డ ముంపు బాధితులు

మహదేవపూర్, వెలుగు: మహారాష్ట్రలోని మేడిగడ్డ ముంపు బాధితులు మళ్లీ ధర్నా షురూ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యాక్ వాటర్ తో మూడేండ్లుగా పంటలు

Read More

సిద్దిపేటలో గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళనలు

సిద్దిపేట జిల్లా: అక్కన్న పేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర  భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు ఎనిమిది లక్షల

Read More

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం

Read More

అధిక నీటి బిల్లుల వసూలుపై ఖాళీ బిందెలతో బీజేపీ ఆందోళన

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో అధిక నీటి బిల్లులు వసూలు చేస్తున్నారని నిరసిస్తూ.. ఎల్బీనరగ్ లోని జలమండలి కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర

Read More

న్యాయం చేయాలని కోరుతూ రామడుగులో రైల్వే బాధితుల ధర్నా

తమకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహశీల్దార్ ఆఫీస్ ముందు  దేశ్ రాజ్ పల్లి నిర్వాసితులు ధర్నా చేశారు. అనంతరం ఎమ్మార్వోకు విన

Read More

మంత్రి ఆఫీసు ముందు బీసీ సంఘాల ధర్నా

ఏపీలో స్కాలర్ షిప్ 20వేలు.. ఇక్కడ రూ.5500 మాత్రమే హైదరాబాద్: బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్న

Read More

ధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల

Read More

ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స

Read More