
Dharna
ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
సుల్తానాబాద్, వెలుగు: ప్రేమించి మోసం చేశాడంటూ సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామంలో ఓ యువతి(30) ప్రియుడి ఇంటి ముందు మంగళవారం ధర్నా చేసింది.
Read Moreమంత్రి కేటీఆర్ కు నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు
ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి రాబోతున్న మంత్రి కేటీఆర్ ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ న
Read Moreనమ్మించి మోసం చేశారు: సాహితీ శర్వాణి ఎలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెంచర్ బాధితుల ఆవేదన
ముషీరాబాద్, వెలుగు: 10 టవర్స్ 42 అంతస్తుల్లో ఇండ్లు కట్టిస్తామని నమ్మించి రూ. కోట్లు దండుకొని ఇల్లు కట్టియ్యకుండా మోసం చేశారని సాహితీ శర్వాణి ఎలై
Read Moreతాగడానికి నీళ్లు లేవు..ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
Read Moreఅనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని ..మోతెలో బాధితుల ధర్నా
మునగాల(మోతె),వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బుధవారం బాధితులు తహసీల్దార్
Read Moreబిల్లుల కోసం మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ఆఫీసు ఎదుట ఇంట్రా కాంట్రాక్టర్లు సోమ
Read Moreస్వాగత తోరణంపై పురుగు మందు డబ్బాతో రైతు నిరసన
జగిత్యాల జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. మల్లాపూర్ మండలం కొత్తదామరాజ్ పల్లిలో నారాయణ రెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో గ్రామంలోని
Read Moreమక్కలు, వడ్లు కొంటలేరని.. రైతుల రాస్తారోకో
కమలాపూర్/ మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకువచ్చి 20 రోజులైనా కొనడంలేదంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్లో సోమవారం రైతుల
Read Moreవడ్లను తరలించాలని.. రైతులు కన్నెర్ర
లారీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,
Read More15 రోజులైనా వడ్ల పైసలు పడలే..
మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో కొన్న వడ్లకు 48గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 15 రోజులు దాటినా ఇంకా చెల్లించడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక
Read Moreగాంధీలో కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ధర్నా
పద్మారావునగర్, వెలుగు: ప్రాణాలకు తెగించి పని చేసిన తమను విధుల్లో నుంచి తొలగించడం దారుణమని కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగ
Read Moreకోరుట్లలో రోడ్లపై రైతుల ధర్నా
జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కొరుట్లలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని రోడ్లపై నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న ధాన్య
Read Moreపురుగుల మందుతో రైతుల ధర్నా..
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. ఓ వైపు ఆకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను రైస్ మిల్లర్ల
Read More