Dharna

అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి.. బీజేపీ నేతల మహా ధర్నాకలెక్టరేట్ల ముట్టడి

మంచిర్యాల, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్​బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో పేదలు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లావ్యాప్

Read More

మీకో లెక్క.. వాళ్లకో లెక్కనా?.. ధర్నాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

మీకో లెక్క.. వాళ్లకో లెక్కనా? ధర్నాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు వెయ్యి మందినే కంట్రోల్​ చేయకపోతే రాష్ట్రాన్ని ఎట్ల కంట్రోల్​

Read More

ఒకటో తేదీనే పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి : జనరల్ సెక్రటరీ తూపురాణి సీతారాం

హనుమకొండ సిటీ, వెలుగు : రిటైర్డ్ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు చెల్లించాలని పెన్షనర్స్,

Read More

సమస్యలు తీర్చే దాకా సమ్మె ఆపం

సూర్యాపేట, నల్గొండ అర్బన్, హుజూర్‌‌ నగర్‌‌, నకిరేకల్‌, వెలుగు : తమ సమస్యలు తీర్చేదాకా సమ్మె ఆపేది లేదని జీపీ కార్మికులు స్పష్

Read More

ఇంటి టాక్స్   తగ్గించాలని ధర్నా : ఆమనగల్లు

ఆమనగల్లు, వెలుగు : మున్సిపాలిటీలో పెంచిన ఇంటి ట్యాక్స్ ను తగ్గించాలని, ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్  చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంల

Read More

ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని పలు సంఘాల ధర్నాలు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : పలు సంఘాల ధర్నాలు, ఆందోళనలతో ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ సోమవారం దద్దరిల్లింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి కా

Read More

ఇందిరాపార్కు వద్ద సీపీఐ ధర్నా

హైదరాబాద్, వెలుగు:  సర్కారు జాగల్లో  గుడిసెలు వేసుకున్న పేదలకు  జీవో58 ద్వారా  ఇండ్ల పట్టాలు ఇవ్వాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి

Read More

మున్సిపల్ కార్మికుడిని తిట్టిన బీఆర్ఎస్ కౌన్సిలర్

ఖానాపూర్, వెలుగు: నిర్మల్​ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ వాటర్ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికుడు సయ్యద్ జహేద్ హుస్సేన్​ను అధికార  బీఆర్ఎస్ పార్టీ

Read More

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: పెండింగ్ లో ఉన్న  రూ.5300 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్​బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యల్ని పరిష్

Read More

మేడ్చల్​ కాంగ్రెస్ లో వర్గ పోరు

జవహర్​నగర్​లో రెండుగా చీలిపోయిన నేతలు     పార్టీ కార్యక్రమాల్లో ఎవరికి వారే విడిగా పాల్గొంటున్న నాయకులు     అయోమయ

Read More

కలెక్టరేట్ల ఎదుట ఏబీవీపీ ధర్నా

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీ తీశారు. ఈ

Read More

రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ధర్నా

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్, స్కాలర్​షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్

Read More

సర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి

ములకలపల్లి, వెలుగు: సర్వే చేసిన ప్రతీ సెంటు పోడు భూమికి  పట్టాలు ఇవ్వాలని  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు ప్ర

Read More