Dies
కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా: కరెంట్ షాక్ తో పాడి ఆవు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి మండలంలోని, కూనూరు గ్రామంలో పాడి
Read Moreహైదరాబాదీ ప్రముఖ నటుడు చంద్రశేఖర్ కన్నుమూత
ముంబై: రామాయణ్ సీరియల్ లో ఆర్య సుమంత్ పాత్రను పోషించిన సీనియర్ నటుడు చంద్రశేఖర్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. ఈరోజు ఉదయం 7 గంటలకు ముంబైలోని నివ
Read Moreకడసారి సూపైనా దక్కించండి సారూ!
మే 8న గల్ఫ్లో గుండెపోటుతో జగిత్యాల వాసి మృతి మృతదేహాన్ని రప్పించాలంటూ భార్య వేడుకోలు జగిత్యాల, వెలుగు: ‘పని దొరక్క అప్పు చేస
Read Moreప్రముఖ కార్టూనిస్ట్ గోపి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్ గౌడ్) మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా, కార్టూనిస్ట
Read Moreఐఎంఎ మాజీ అధ్యక్షుడు అగర్వాల్ కరోనాతో మృతి
కరోనా సామాన్య ప్రజలను కాదు..వైరస్ సోకిన వారిని కాపాడే డాక్టర్లను కూడా వదలట్లేదు. ఇప్పటికే కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కరోనా బారిన పడ్డ
Read Moreకాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ కన్నుమూత
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ (48) కరోనా బారిన పడి మృతి చెందారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజీవ్.. కరోనా నుంచి కోలుకున్
Read Moreకరోనాతో టైమ్స్ గ్రూపు చైర్పర్సన్ ఇందూ జైన్ కన్నుమూత
కరోనా బారిన పడి ఇప్పటికే సామాన్యులతో పాటు వేలాది మంది ప్రముఖులు చనిపోయారు.ఈ క్రమంలోనే టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన
Read Moreకరోనాతో వరంగల్ ఎంజీఎం డాక్టర్ మృతి
వరంగల్: ఎంజీఎం డాక్టర్ పసునూరి శోభారాణి (40) కరోనాతో మృతి చెందారు. డాక్టర్ శోభారాణి ఏడాదిన్నరగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా
Read Moreకరోనాతో బీహార్ సీఎస్ మృతి
బిహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అరుణ్ కుమార్ సింగ్ చనిపోయారు. కరోనా కారణంగా పట్నాలోని పరాస్ HMRI హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. 1985 బ్యా
Read Moreకరోనాతో మృతి.. కారుపై పాడె కట్టి శ్మశానానికి..
ఆగ్రా: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ విజృంభణకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు కరోనా పేషెంట్ల విషయంలో దహన సంస్కారాల కోసం శ్మశానా
Read Moreకరోనాతో మహిళా డాక్టర్ మృతి.. చనిపోయే ముందు రోజు ఎఫ్బీలో పోస్ట్
ముంబై: కరోనాతో బాధపడుతున్న ఓ మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కలచివేస్తోంది. ఆ డాక్టర్ పేరు మనీషా జాదవ్. 51 ఏళ్ల మనీషా.. సెవ్రీలోని ట
Read Moreబైకుపై 5 ఖండాల్లో 37 దేశాలు చుట్టొచ్చాడు..కానీ
ఒంటెను ఢీకొట్టి.. తలకు గాయం కావడంతో కన్నుమూత బైకుపై లాంగ్ డ్రైవ్లతో సెలబ్రిటీగా మారిన బెంగళూరు వాసి కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ (45) అనూహ్యంగా బైకు ప
Read Moreగాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి
ముంబై: గాలిపటం కోసం పరిగెడుతూ.. ఆవులు, గేదెల పెంటకుప్పలో పడి పదేళ్ల బాలుడు చనిపోయాడు. పశ్చిమ ముంబై శివారలోని కండివాలిలో గురువారం నాడు జరిగిన ఘటన పండుగ
Read More