Dies

కరోనా సోకి బీజేపీ నేత అశోక్‌ గస్తీ కన్నుమూత

కరోనా కాటుకు మరో ఎంపీ బలైయ్యారు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్‌ గస్తీ(55) కన్నుమూశారు. కరోనాకు చికిత్స పొం

Read More

సింగర్ అనురాధ పౌడ్వాల్ తనయుడి మృతి

ప్రముఖ బాలీవుడ్ సింగర్ అనురాధ పౌడ్వాల్ తనయుడు ఆదిత్య పౌడ్వాల్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆదిత్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రి

Read More

ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ..ఊపిరాడక పేషెంట్ మృతి

గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ సి లిం డర్ లీ కేజీ కావడం ఒక పేషెంట్ మరణానికి కారణ మైంది. హాస్పి టల్ లోని చిల్డ్రన్స్ వార్డులో సోమవారం ఆక్సిజన్

Read More

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ (70) మృతి

చెన్నై: కరోనా మహమ్మారి బారిన పడి కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ హెచ్‌.వసంతకుమార్ (70) చనిపోయారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల 10న కుమార్ చెన్న

Read More

బాలీవుడ్ డైరెక్టర్ నిశికాంత్ కామత్ (50) మృతి

ముంబై: బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిశికాంత్ (50) కామత్ సోమవారం కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చనిపోయాడు. ఈ వార్తను ఆస్పత్రి వర్గాలు

Read More

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ(శనివారం) చనిపోయారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ట్రీట్ మెంట్ తీసు

Read More

కరోనా ‌‌అని తెలియగానే ఆగిన గుండె

హార్ట్ఎటాక్ తో రిటైర్డ్ ఉద్యోగి మృతి మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు అడవిలో ఖననం చేసిన బంధువులు జయశంకర్‌‌‌‌భూపాలపల్లి, వెలుగు: కరోనా వ్యాధి వచ్చిం

Read More

గాంధీలో మరో దారుణం..ఆక్సిజన్​ ఇవ్వకపోవడంతో కరోనా పేషెంట్​ మృతి

తనను పట్టించుకోలేదని బంధువులకు ఫోన్​ సోషల్​ మీడియాలో ఆడియో క్లిప్​ వైరల్​ పద్మారావునగర్​, వెలుగు: నిన్నటికినిన్న కరోనాతో చనిపోయినామె డెడ్​బాడీని ఆరు

Read More

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట మరో విషాదం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  ఇంట మరో విషాదం జరిగింది. ఓ వైపు ముంబైలోని శ్మశానవాటికలో సోమవారం సుశాంత్‌ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో…బీ

Read More

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రతన్ చోప్రా (70) మృతి

న్యూఢిల్లీ: బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రతన్ చోప్రా (70) క్యాన్సర్‌‌తో బాధపడుతూ పంజాబ్‌లోని మాలెర్‌‌కోట్లా టౌన్‌లో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం

Read More

ఇండియా తొలితరం క్రికెటర్ వసంత్ రాయ్​జీ కన్నుమూత

ముంబై: ఇండియా తొలితరం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ వసంత్ రాయ్​జీ(100) కన్నుమూశారు. ముంబై వాల్కేశ్వర్​లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున వృద్ధాప్యం కారణ

Read More

బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా కరోనా తో మృతి ?

బురుండీ దేశాధ్యక్షుడు ఎన్. కురుంజిజా చనిపోయారు. 55 ఏళ్ల ఆయన అనారోగ్యంతో శనివారం ఆస్పత్రిలో చేరి..ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు.

Read More

ముంబై BMC డిప్యూటీ కమిషనర్ కరోనాతో మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబై లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. రోజు రోజుకీ మహానగరంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. లేటెస్టుగా బృహన్ ముంబై కార్పొరేషన్

Read More