ఆఫ్రికాలోని ఎస్వాతీని దేశ ప్రధాని ఆంబ్రోస్ మాండ్వులో లామిని (52) కరోనాతో చనిపోయారు. రెండు వారాల క్రితం లామినికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయినట్లు ఆదేశ ఉప ప్రధాని థెంబా మాసుకు తెలిపారు. బిజినెస్ మ్యాన్ అయిన లామిని 2018 అక్టోబర్ లో ప్రధానిగా నియమితులయ్యారు. గతంలో స్వాజిలాండ్ అని పిలిచే ఈశ్వతిని దేశ జనాభా 12 లక్షలు. అక్కడ ఇప్పటి వరకు 6700 కరోనా కేసులు నమోదవ్వగా 127 మంది చనిపోయారు.
కరోనాతో ఎస్వతిని ప్రధాని మృతి
- విదేశం
- December 14, 2020
లేటెస్ట్
- మాక్కూడా మోదీలాంటి లీడర్ కావాలి : సాజిద్ తరార్
- ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా
- 6.7 శాతానికి తగ్గిన నిరుద్యోగం రేటు
- మేం గెలిస్తే పది కిలోల బియ్యం ఇస్తం.. పదేండ్లలో మోదీ చేసిందేమీ లేదు: ఖర్గే
- ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇవ్వాలి
- రాయల్స్కు మరో షాక్..వరుసగా నాలుగో ఓటమి
- జులై 5 నుంచి సీపీగెట్ ఎగ్జామ్స్
- సేవాభావంతో ఉంటే వయస్సు పెరగదు: పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్
- మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి
- నీరజ్, నందినికి గోల్డ్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు