Education Department

టెన్త్ పేపర్ లీక్ పై ఎంక్వైరీ షురూ

సీఎస్, డీవోలను విధుల నుంచి తప్పించిన ఆఫీసర్లు ఇన్విజిలేటర్  సస్పెన్షన్, స్టూడెంట్  డిబార్ నల్గొండ/నకిరేకల్, వెలుగు: నల్గొండ జిల్లా

Read More

టెన్త్​ఎగ్జామ్స్​ పకడ్బందీగా నిర్వహించాలి

జనగామ అర్బన్, వెలుగు: టెన్త్​ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిష

Read More

పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి : ఇలా త్రిపాఠి

 కలెక్టర్ ఇలా త్రిపాఠి  నల్గొండ అర్బన్, వెలుగు : పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయశాఖ అధికారుల

Read More

ఎగ్జామ్స్​కు బాగా ప్రిపేర్ కావాలి

జనగామ అర్బన్, వెలుగు: టెన్త్​ ఎగ్జామ్స్​కు స్టూడెంట్లు బాగా ప్రిపేర్​కావాలని, ఆందోళనకు గురి కావద్దని, ఫలితాల్లో టాపర్​గా నిలిచిన విద్యార్థులకు మండల, జ

Read More

గవర్నమెంట్ జూనియర్​ కాలేజీల్లో.. లెక్చరర్ల కొరతకు చెక్

కామారెడ్డి జిల్లాకు కొత్తగా 52 మంది జూనియర్​ లెక్చరర్లు  గవర్నమెంట్ జూనియర్​ కాలేజీల్లో మెరుగుపడనున్న బోధన  కామారెడ్డి, వెలుగు:&nb

Read More

ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!

70 శాతం ప్లాంట్లు రిపేరుకొచ్చినా పట్టించుకోని అధికారులు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 85 గిరిజన ఆశ్రమ స్కూళ్లలో15వేల మంది స్టూడెంట్స్​ గిరిజన బిడ్డలక

Read More

ఇంటర్ పరీక్షల్లో ఇన్స్పిరేషనల్ సీన్: అమ్మ ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడింది..

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి చెందిన గూళ్ల లక్ష్మీ, సమ్మయ్య దంపతుల కొడుకు రాకేశ్​  పుట్టుకతోనే వికలాంగుడ

Read More

సర్కారు బడి పిల్లల్లో 40 శాతం మందికి ఫ్యాటీ లివర్..

జాగ్రత్తలు తీసుకోకుంటే ఫ్యూచర్​లో ఇబ్బందులు ఏఐజీ హాస్పిటల్స్​సర్వేలో ఆందోళనకర అంశాలు వివరాలు వెల్లడించిన సంస్థ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

Read More

ఇవాళ ( మార్చి 5 ) ఇంటర్ పరీక్షలు.. హాజరు కానున్న 9.96 లక్షల మంది స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇవ్వాల్టి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరగనున్న ఈ ఎగ్జామ్స్.. ఉదయం 9 గంటల నుంచి మధ్యా

Read More

మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ​​ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే

నిర్ణీత టైమ్​కు ఆలస్యమైనా సెంటర్​లోకి అనుమతి  1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మంది  ప్రతి సెంటర్​లో సీసీ కెమెరాల ఏర్పాటు

Read More

పదిలో పరువు దక్కేనా?.. గతేడాది 30వ స్థానానికి పరిమితమైన హైదరాబాద్

2022లో చిట్ట చివరి స్థానం మార్చి 21 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు  స్కూళ్లను విజిట్​చేయని డీఈవో ఉత్తీర్ణతా శాతం పెంచడానికి కలెక్టర్​చొరవ

Read More

ఇంటర్ ​పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : రాహుల్ రాజ్

కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్​ టౌన్​, వెలుగు:  జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్​పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్​రాహుల్​రాజ

Read More

స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టాలి : కలెక్టర్ క్రాంతి

కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి టౌన్, వెలుగు: స్టూడెంట్స్​కు నూతన మెనూ ప్రకారం క్వాలిటీ భోజనం పెట్టాలని కలెక్టర్ క్రాంతి ​సూచించారు. శుక్రవారం సంగ

Read More