Hyderabad

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ 

Read More

కేంద్రంలో బీజేపీని గద్దె దించాలి : జి.చెన్నయ్య 

దానం నాగేందర్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి  మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య  పద్మారావునగర్, వెలుగు: రిజర్వేషన్లు ఉం

Read More

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి

Read More

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​ హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు

Read More

సిటీ ఓటర్లకు ‘రాపిడో’ ఫ్రీ రైడ్

పోలింగ్ సెంటర్ నుంచి ఇంటి వరకు డ్రాపింగ్ హైదరాబాద్, వెలుగు: సిటీ ఓటర్లకు ఫ్రీ సర్వీస్​అందించేందుకు ర్యాపిడో సంస్థ ముందుకొచ్చింది. ఓటు వేసిన తర

Read More

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం : రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: పోలింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్​రోస్ సూచించారు. సో

Read More

బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్ర

Read More

భాగ్యలక్ష్మి టెంపుల్​ దగ్గరికి రా..రిజర్వేషన్లపై చర్చిద్దాం : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ర

Read More

నేను తప్పుగా మాట్లాడితే నాపై పరువు నష్టం దావా వేయొచ్చు : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

ఆలయ భూమిని రంజిత్​రెడ్డి కబ్జా చేసింది నిజం కాదా? చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి  శంషాబాద్/శంకర్ పల్లి, వెలుగు:

Read More

 కొబ్బరి బోండం కొండెక్కింది!

నెలరోజుల్లో అమాంతం పెరిగిన బోండాల ధరలు   రూ.40 నుంచి రూ.60కుచేరిన ఒక్కో బోండం ధర  కొబ్బరినీళ్ల లీటర్​  బాటిల్  రూ.150

Read More

తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

శంకరపట్నం, ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా శంకరపట్న

Read More

ఉద్యోగులకు 50% ఫిట్ మెంట్ ఇవ్వాలె : మధుసూధన్ రెడ్డి

పీఆర్సీ కమిటీకి  ఇంటర్ విద్యా జేఏసీ వినతి హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ చేయాలని ఇంటర్ విద్యా జేఏసీ

Read More