Hyderabad

రూ. 20 వేలు ట్రాన్స్ ఫర్ చేయించుకుని పారిపోయిండు

ఓయూ,వెలుగు: ఫోన్​పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుని పారిపోయిన యువకుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.20వేల నగదు, బైక్ స్వాధీనం చే

Read More

గురుకులంలో క్రమశిక్షణ పేరుతో జూనియర్లను కొట్టిన సీనియర్లు

రాయికల్, వెలుగు:  జగిత్యాల జిల్లా రాయికల్​మండలం అల్లీపూర్​ గురుకులంలో సీనియర్​క్లాస్ ​లీడర్లు జూనియర్​ స్టూడెంట్స్​ను క్రమశిక్షణ పేరిట చితకబాదడంత

Read More

పండుగనాడు నీళ్లివ్వలేదని రోడ్డెక్కిన గ్రామస్తులు

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో పండుగనాడు కూడా నీళ్లివ్వడం లేదని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రో

Read More

మోత్కూరులో నాన్ వెజ్ ఉగాది!

మోత్కూరు, వెలుగు: ఉగాది అనగానే ఉగాది పచ్చడి, బక్ష్యాలు గుర్తొస్తాయి. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో మాత్రం జనాలు ఇందుకు భిన్నంగా జరుపుకున్నార

Read More

మల్లన్నసాగర్​ నుంచి సిటీకి తాగునీరు

గ్రేటర్​ పరిధిలో నీటి సమస్య రాకుండా వాటర్​బోర్డు చర్యలు రూ.1.32 కోట్లతో మల్లన్నసాగర్​ నుంచి ముర్మూర్​ట్రీట్​మెంట్​ప్లాంట్ ​వరకు కొత్తగా పైప్​లైన్

Read More

లష్కర్​లో రెండోసారి బీజేపీ జెండా ఎగరాలి : కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​లోక్​సభ నియోజకవర్గంలో రెండోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ గెలుపే లక్

Read More

ఆకాశన్నంటుతున్న నిమ్మకాయల ధరలు

సిటీలో నిమ్మకాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎండలు మండుతుండడంతో వినియోగం పెరిగింది. డిమాండ్​కు సరిపడా సరఫరా సప్లయ్ లేక ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం పె

Read More

ఏప్రిల్ 11న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, వెలుగు: రంజాన్‌‌ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా గురువారం సిటీలో ట్రాఫిక్​ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రార్థనలు ఎక్క

Read More

ఎల్లూరు పంపులు రిపేర్లు చేయక 50 టీఎంసీలు లాస్​

2021 నుంచి కల్వకుర్తి పంపుల్లో రెండు రెస్ట్​లోనే! ఈ ఏడాది 20 టీఎంసీలు వృథా కల్వకుర్తి కింద ఎండిన 500 చెరువులు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్

Read More

ఎండలు మండుతున్నా .. ఏసీ బస్సులు ఎక్కుతలేరు

డెయిలీ ఆక్యుపెన్సీ 50 శాతానికి మించట్లే చార్జీలు ఎక్కువ ఉండడం, డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపకపోవడమే కారణం ఎయిర్​పోర్టు రూట్లలో వన్ వే డిమాండ

Read More

భారత్ బ్రాండ్ రైస్​పై ఇంట్రెస్ట్ చూపని జనం

 భారత్ బ్రాండ్ రైస్​పై ఇంట్రెస్ట్ చూపని జనం ఒకసారి కొనుగోలు చేశాక మళ్లీ కొనట్లేదు   విక్రయ కేంద్రాలు సిటీలో చాలా తక్కువే 

Read More

విజిలెన్స్‌‌ డీజీ రాజీవ్‌‌ రతన్ కన్నుమూత

గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి మేడిగడ్డ ప్రాజెక్ట్‌‌ కేసులో దర్యాప్తు టీమ్​కు రతన్ సారథ్యం ఈయన రిపోర్టు ఆధారంగానే జ్యుడీషియల్ కమిషన

Read More

మీకేం తెలుసయ్యా..మేం చెప్పినట్టు కట్టండి!

కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం బ్యారేజీలను విజిట్ చేసినప్పు

Read More