Hyderabad
555 టీఎంసీలు ఇవ్వాల్సిందే.. కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ పోరాటం
811 టీఎంసీల్లో సగమైనా దక్కించుకునేలా ప్రణాళికలు నేటి నుంచి బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో ప్రధాన వాదనలు హైదరాబాద్, వెలుగు: క
Read Moreనిజామాబాద్–జగ్ధాల్పూర్ నేషనల్ హైవేకు అటవీ అడ్డంకులు
ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.100 కోట్లు మంజూరు నిధులున్నా తప్పని నిరీక్షణ మూడు రాష్ట్రాలను కలిపే హ
Read Moreతెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు!
సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం జడ్జిలు రేణుక యారా, నర్సింగ్రావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు పేర్లు కేంద్రానికి సిఫారసు సుప్రీంకోర్ట
Read Moreరాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్నది.. ట్రిపుల్ ఆర్ పనులు షురూ అయితే మళ్లీ బూమ్
పెరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకురిజిస్ట్రేషన్ల శాఖకు రూ.11 వేల కోట్లు ఆదాయం వచ్చే మార్చి నాట
Read Moreమన వాటా మనకు కావాలి.. ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి
ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం గోదావరి- బనకచర్లపై అభ్యంతరాలతో జలశక్తి
Read Moreమేం జోక్యం చేస్కోం.. సుప్రీంకోర్టులో కేటీఆర్కు భారీ షాక్
ఫార్ములా–ఈ రేసు కేసులో మరో షాక్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేసిన కేటీఆర్ ఈ స్టేజ్లో తాము కలుగజేస్కోలేమన్న సుప్రీం
Read MoreBRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ సీఐ విధుల
Read Moreబనకచర్ల ప్రాజెక్ట్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాయండి:అధికారులకు CM రేవంత్ ఆదేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా గోదావరి- బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జ&zw
Read Moreఈ నెలాఖరులోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. జనవరి చివరిలోపు నామినేట
Read Moreనాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగుల్ పాషా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమ
Read Moreతిరుమలలో మరో విషాదం.. వసతి సముదాయం పై నుంచి పడి బాలుడు మృతి
తిరుపతి: తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన మురువకముందే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శించుకునేందుక
Read Moreఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం..!
ఖమ్మం: రైతుల పండుగ కనుమ వేళ ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2025, జనవరి 15వ తేదీ రాత్రి సమయంలో మార్కెట్ యార్డ్ ష
Read Moreఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి
Read More












