
India
పసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు
ఈ సీజన్లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్కు కేరాఫ్గా చెప్పుకునే నిజామాబాద్ గంజ్లో బుధవ
Read Moreస్వదేశీ సంస్థానాల విలీనం
స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పాలించిన ప్రాంతాలను బ్రిటిష్ ఇండియా అని, స్వదేశీ రాజు పాలనలోని ప్రాంతాలను స్వదేశీ సంస్థ
Read Moreగులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం .. పోటీ నుంచి డ్రాప్
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఎపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడ
Read Moreగుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన తమిళ నటుడు
ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈక్రమంల
Read Moreరెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న నవీన్ పట్నాయక్
బిజు జనతాదళ్ చీఫ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు
Read Moreఎవరీ లక్ష్మణ్ కేవత్!.. నక్సల్స్ మకాంపై ఏప్రిల్ 5నే సమాచారం
ఛత్తీస్గఢ్ కాంకేర్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది నక్సల్స్ హతం అయిన విషయం తెలిసిందే. దీన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద
Read Moreమళ్లీ మోదీ గెలిస్తే రాజ్యాంగం, ఎన్నికలు ఉండవు : మమతా బెనర్జీ
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. ఒక పక్క దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)న
Read Moreటూమచ్ రా.. రే : పిల్లోడిని బండిపై ఇలా తీసుకెళతారా..!
ఇటీవల సోషల్ మీడియాలో చాలా వింతలూ, విడ్డూరాలు చూడాల్సి వస్తోంది. బెంగళూరులో చోటు చేసుకున్న ఒక విడ్డూరమైన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మా
Read Moreనా పిల్లలు లేకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు... పాక్లో భారతీయ మహిళ పోరాటం
ముంబైకి చెందిన భారతీయ జాతీయురాలు ఫర్జానా బేగం ప్రస్తుతం పాకిస్తాన్లో తన పిల్లల సంరక్షణ కోసం పోరాడుతోంది. తన పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ &nbs
Read Moreదుబాయ్లో భారీ వర్షాలు... 28 విమానాలు క్యాన్సిల్
దుబాయ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు దుబాయ్ లో జనజీవనం స్తంబించింది. నిన్న సాయంత్రం ఒక్క సారిగా ఆకస్మికంగా వర్షాలు కురవడంతో దేశంలోన
Read Moreయాంగ్రీ రాంట్ మ్యాన్ ఇక లేరు.
యాంగ్రీ రాంట్ మ్యాన్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలతో పాటు వివిధ అంశాల పట్ల తనదైన స్టైల్ లో విశ్లేషణ ఇస్తూ ఫేమ
Read Moreఅహ్మదాబాద్కు రెండో బుల్లెట్ ట్రైన్.. 3 గంటల్లో ఢిల్లీకి!
గుజరాత్లోని అహ్మదాబాద్కు రెండో బుల్లెట్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. రైల్వేశాఖ డీపీఆర్ ప్రకారం సబర్మతి స్టేషన్ నుంచి ఢిల్లీకి ఈ ట్రైన్
Read Moreరాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ
రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రెండో రోజు వాయనాడ్ నియోజకవర్గంలో రోడ్ షో చే
Read More