Jagityala

పొలాల్లోకి చిరుత...ఆందోళనలో ప్రజలు

తెలంగాణలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఓ జిల్లాలో పులి సంచారం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో జగిత్యాల జిల్లా, మల్

Read More

ఏప్రిల్ 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం ఓపెన్

జగిత్యాల, వెలుగు : ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూంను ఆదివారం ఓపెన్ చేయనున్నారు. స్ట్రాంగ్ రూం కీ పోవడంపై ఎంక్వైరీ చేసిన హైకోర

Read More

ఎంసెట్ అభ్యర్థులకు సెంటర్ల తిప్పలు

జిల్లాల ‘ఎంసెట్’ ​సెంటర్లన్నీ బ్లాక్​.. హైదరాబాదే దిక్కు మార్చి నెలాఖరు నాటికే జిల్లాల్లోని సెంటర్లకు సరిపడా ఎంసెట్ ​అప్లికే

Read More

స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్​పై ఎంక్వైరీ

జగిత్యాలలో త్రిమెన్ కమిటీ విచారణ  మీడియాను అనుమతించని ఆఫీసర్లు  జగిత్యాల/కొడిమ్యాల, వెలుగు: ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్

Read More

18 సెంటర్లలో 21వ తేదీ వరకు వాల్యుయేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ మెయిన్ ఎగ్జామ్స్ ముగిశాయి. మంగళవారం జరిగిన సోషల్ పరీక్షకు 4,86,194 మంది హాజరుకావాల్సి ఉండగా.. 4,84,384 మంది అటెండ

Read More

గల్ఫ్ ఏజెంట్ మోసం.. ఒమన్‭లో చిక్కుకుపోయిన 70 మంది కార్మికులు

వలస కార్మికులను ఆసరాగా చేసుకుని కొందరు గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పని ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి నకిలీ

Read More

కొండగట్టు దొంగలను పట్టించిన పోలీసు జాగిలం

ఆప్యాయంగా కరచాలనం చేసిన ఎస్పీ జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గత నెల 23న జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Read More

బడిలో టీచర్లు లేరని ఎమ్మెల్యే ఫైర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. రామ్ బజార్ లోని ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చే

Read More

ఊరు వదిలి పెట్టాలని..సర్పంచ్ భర్త బెదిరిస్తుండు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వేముల కుర్తి సర్పంచ్ నవ్యశ్రీ భర్త సత్యం.. తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని 60 కుటుంబాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో ఫిర్య

Read More

జగిత్యాల- కరీంనగర్ హైవేపై రైతుల ధర్నా

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై కోడిమ్యాల మండల రైతులు  ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ

Read More

కేసీఆర్ పర్యటనతో కొండగట్టు దర్శనాలు బంద్.. భక్తుల తిప్పలు

జగిత్యాల : సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా.. రాత్రి నుంచి కొండగట్టు ఆలయ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో విషయం తెలియక ముందే కొండగట్టుకు వచ్చ

Read More

ఇద్దరు ఆడపిల్లలను బావిలో పడేసి..రైతు మృతి

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ఘటనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు డీజీపీ అంజనీ కుమార్‭కు వినతిపత్రం అందజేశారు. రైతు గడ్డం జలపత

Read More

శివాజీ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్, బీజేపీ గొడవ

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త దామరాజు పల్లిలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ సమయంలో.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ

Read More