Jagtial
రూ. 100 కోట్లతో యావర్ రోడ్డును విస్తరిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల నుంచి ఢిల్లీకి రైల్వే లైన్ వేయిస్తా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాలలోని యావర్ రోడ్డు విస్తరణకు రూ.100 కోట
Read Moreజగిత్యాలలో భూ వివాదం .. ఒకరు ఆత్మహత్య, మరొకరు హత్య
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో దారుణం జరిగింది. భూవివాదానికి రెండు ప్రాణాలు బలైపోయాయి. కమలాపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పులి లక్ష్మయ
Read More25ఏళ్ల యువతితో ఏఎస్ఐ రాసలీలలు!
జగిత్యాల: 25ఏళ్ల యువతితో లవ్ స్టోరీ నడిపిస్తున్న ఏఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓ కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిని ముగ్గులో
Read Moreహోలీ సంబరాల్లో కోడి గుడ్డు గొడవ.. మహిళపై కొడవలితో దాడి
హోలీ.. ఎంతో హుషారుగా, ఆనందోత్సాహంతో జరుపుకునే పండగ. కానీ, కొందరు ఆకతాయులు చేసే పనుల వల్ల.. హోలీ సంబరాలు గోడవలకు దారి తీస్తుంటాయి. అలాంటి ఘటన జగి
Read Moreఫస్ట్ గంజాయి.. ఆపై డ్రగ్స్
గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠా తరచూ హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు చల్గల్ కేంద్రంగా ముఠా కార
Read Moreటిమ్ మిషన్ పని చేయక... మహిళలను రోడ్డు మీదే దింపేశారు
జగిత్యాల టౌన్, వెలుగు: టిమ్ మిషన్ పని చేయక.. జీరో టికెట్ ఇష్యూ చేయలేనంటూ 20 మంది మహిళలను జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపుర్ గ్రామ శివారులో కండక్టర్ ది
Read Moreలోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుంది: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశార
Read Moreప్రపంచం అబ్బురపడేలా మోదీ పరిపాలన: కిషన్ రెడ్డి
గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బ
Read Moreబంధువుల ఇంటికి వెళ్లొచ్చేలోపే.. 5 తులాల బంగారం, 30 తులాల వెండితో..
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా దోపిడీకి పాల్పడుతున్నారు దొంగలు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని వెంకటరావుపేట్ కాలనీలో తాళం వేసి ఉన్న &nb
Read Moreపాస్పోర్టుల జారీ కేసులో ముగ్గురు పోలీసులు అరెస్ట్
హైదరాబాద్,వెలుగు : విదేశీయులకు ఇండియన్ పాస్పోర్ట్స్ జారీ కేసులో సీఐడీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాస్ పోర్టుల జారీలో క
Read Moreకళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ దారి తీసింది. 2024, మార్చి 9వ తేదీ శనివారం జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ ల
Read Moreకోండగట్టు దగ్గర ఆటో బోల్తా..11 మందికి గాయాలు
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. అంజన్నను దర్శించుకుని ఘాట్ రోడ్డు నుంచి కిందకువస్తుండగా ప్రమాదవశాత్తు &nbs
Read Moreనాగాలయం బోర్డుపై మా ఊరి పేరు పెట్టాలె
రాయికల్, వెలుగు : ఆలయానికి సంబంధించిన బోర్డుపై మా గ్రామం పేరు ఉండాలంటే.. మా ఊరి పేరే ఉండాలంటూ రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్ల
Read More