Jammu and Kashmir
భారత్కు పూర్తి మద్దతిస్తం.. ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్
వాషింగ్టన్: పహల్గాం టెర్రర్ అటాక్ను ఎఫ్ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తీవ్రంగా ఖండించారు. భారత్కు పూర్తి మద్దతును అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ అ
Read Moreఆర్మీ యూనిఫామ్ల అమ్మకంపై నిషేధం
జమ్మూ: జమ్మూకాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో ఆర్మీ యూనిఫామ్ల విక్రయం, కుట్టడం, నిల్వలపై అధికారులు నిషేధం విధించారు. దేశ వ్యతిరేక శక్తులు ఆర్మీ యూనిఫామ
Read Moreభారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు
శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎల్ఓసీ (LoC) దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Read Moreజమ్మూకాశ్మీర్ విభజన..వచ్చిన మార్పులు ఏంటి.?
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి జమ్మూకాశ్మీర్ స్వదేశీ సంస్థానాధీశుడైన రాజా హరిసింగ్ పాలనలో ఉంది. దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, పాకిస్తాన్
Read Moreలాడెన్కు.. మునీర్కు తేడా లేదు : రూబిన్
అమెరికా రక్షణ శాఖ మాజీ ఆఫీసర్ రూబిన్ పాక్ ఆర్మీ చీఫ్ను టెరరరిస్ట్ గా ప్రకటించాలని కామెంట్ న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనర
Read Moreసప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. వేటాడి పట్టుకుంటాం : రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి దుర్మార్గులను వదిలేది లేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆ తీవ్రవాదులు ప్రపంచంలోని ఏ మూల దాక్కుని ఉన్నా..
Read Moreపహల్గాంలో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు వీళ్లే..:ఊహాచిత్రాలు రిలీజ్ చేసిన సైన్యం
జమ్మూలోని పహల్గాంలో దుర్మార్గంగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టుల ఊహాచిత్రాలు రిలీజ్ చేసింది సైన్యం. ఏకే 47 తుపాకులతో కాల్పులు జరుపుతూ..
Read Moreఎవడీ సైఫుల్లా కసూరీ..: పహల్గాం ఉగ్ర దాడి వెనక ఉన్నది ఈ కిరాతకుడేనా..?
జమ్మూలోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి వెనక.. కుట్ర వెనక.. ప్లాన్ అమలు చేసింది లష్కరే తోయిబా కమాండర్ పనే అనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. భారత సైన్యం
Read Moreఉగ్రదాడి పిరికిపంద చర్య : మంత్రి సంజయ్
కేంద్ర మంత్రి సంజయ్ కామెంట్ హైదరాబాద్, వెలుగు: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలో పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి
Read Moreకాశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి
హైదరాబాద్:జమ్మూకాశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర బుల్లెట్ గా
Read Moreజమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి..27మంది టూరిస్టులు మృతి
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులురెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపారు. టూరిస్ట్ స్పాట్ అయినబైసారన్ ప్రాంతంతో టూరిస్టులే లక
Read Moreజమ్మూకాశ్మీర్లో టూరిస్టులపై టెర్రిరిస్టుల దాడి..ఐదుగురు మృతి..8మందికి గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం(ఏప్రిల్ 22) ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఐదుగురు టూరిస్టులు మృతిచెందా
Read Moreజమ్ముూకాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఆరుగురు టూరిస్టులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులు చేశారు.మంగళవారం (ఏప్రిల్22) పహల్గామ్ పట్టణంలోని ఒక టూరిస్ట్ రిసార్ట్పై టెర్
Read More












