Jammu and Kashmir

లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం

షోపియాన్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో సోమవారం ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరి

Read More

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ టాప్‌ కమాండర్ హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. హంద్వారాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస

Read More

పుల్వామాలో ఎన్‌‌కౌంటర్.. జవాన్ మృతి

పుల్వామా: జమ్ము కశ్మీర్, పుల్వామాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ జవాన్ అమరుడవ్వగా.. ఓ తీవ్రవాది హతమయ

Read More

ఇంట్లోకి చొరబడి పోలీస్ అధికారిని చంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు.  పుల్వామా జిల్లాలోని హరిపారిగమ్ ప్రాంతంలో  స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్  సహా ఆయ

Read More

జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల పునరుద్ధరణే కీలకం

అఖిలపక్షం భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల హోదా పునరుద్ధరణే కీలకమైన మైలు

Read More

రెండేళ్లుగా కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు లేవ్

శ్రీనగర్: జమ్మూ కశ్మర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా లోయలో ఎలాంటి ఉగ్రవాద కార

Read More

షోపియాన్‌ ఎన్‌కౌంటర్.. 4 లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో లష్కరే తాయిబా ఉగ్రవాదులుగా భావిస్తున్న నలుగుర

Read More

మూడు రాష్ట్రాల్లో భారీ మంచు వర్షం

హిమాలయ పర్వత రాష్ట్రాల్లో మంచు సీజన్ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్,ఉత్తరాఖండ్ లో భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్ క్యాపిటల్ సిటీ షిమ్లా మొత్

Read More

వీర మ‌ర‌ణం పొందిన అమర జ‌వాన్‌ల‌కు ఆర్మీ ఘ‌న నివాళులు

శ్రీన‌గ‌ర్‌: జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ జ‌రిపిన కాల్పుల్లో వీర మ‌ర‌ణం పొందిన అమర జ‌వాన్‌ల‌కు ఆర్మీ ఘ‌నంగా నివాళులు అర్పించింది. ఆ

Read More

ఎదురుకాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఆర్మీ జ‌వాన్ వీర‌మ‌ర‌ణం

జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఆదివారం నాడు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో న‌లుగురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందారు. వీరిలో తెల

Read More

టీటీడీ పనితీరును మెచ్చుకున్న జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్

తిరుమలలో పరిశుభ్రత, కోవిడ్ నివారణ చర్యలు ఆకట్టుకున్నాయని జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాదస

Read More

ముగ్గురు బీజేపీ కార్యకర్తలను చంపిన ఉగ్రవాదులు .. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. కుల్గాం జిల్లాలోని వైకే పోరా ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న యువజన

Read More