Jammu and Kashmir

టెర్రరిస్టులతో పోరాడుతూ కాశ్మీర్‎లో ఇద్దరు జవాన్ల వీరమరణం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు జవాన్లు శనివారం వీరమరణం పొందారు. టెర్రరిస్టులతో పోరాడుతూ అమరులయ్యారు. కుల్గాం జిల్లాలోని దట్టమైన

Read More

జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎన్ కౌంటర్ జరిగింది.. శనివారం (ఆగస్టు9) ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మద్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు

Read More

ఘోర ప్రమాదం: లోయలోకి జారిన ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం(ఆగస్టు7) ఆర్మీజవాన్లతో వెళ్తున్న వాహనం లోయలోపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 15 మంద

Read More

జమ్మూ కాశ్మీర్‎లో ఘోర ప్రమాదం.. సింధూ నదిలో పడిపోయిన ITBP సైనికుల వాహనం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ప్రయాణిస్తోన్న వాహనం సింధు నదిలోకి దూసుకెళ్లింది. గ

Read More

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. పహల్గాం టెర్రర్ ఎటాక్ నిందితులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎ రాజధాని శ్రీనగర్‏లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భారత భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. చనిపోయిన

Read More

పౌరులకు హక్కులపై అవగాహన కల్పించాలి: సీజేఐ జస్టిస్ గవాయ్

శ్రీనగర్: దేశంలోని పౌరులందరికీ వాళ్లకు ఉన్న హక్కులపై అవగాహన కల్పించాలని, లేదంటే వాటి వల్ల ప్రయోజనమే ఉండదని సుప్రీంకోర్టు చీఫ్‌‌ జస్టిస్ బీఆర

Read More

జమ్మూ కాశ్మీర్‌లో లాండ్‎మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.‎ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ల్యాండ్‎మైన్ పేలింది. మంద

Read More

వైష్ణోదేవి యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు .. ఒకరు మృతి

ఒకరు మృతి.. 9 మందికి గాయాలు జమ్మూ: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలు

Read More

జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలె..రాహుల్ గాంధీ

లడఖ్​ను 6వ షెడ్యూల్ చేర్చండి ప్రధానికి ఖర్గే, రాహుల్ లేఖ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ:జమ్మూ కాశ్మీర్​కు రాష్ట్ర హో

Read More

జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించండి: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోర

Read More

నెహ్రూ అనాలోచిత విధానాలతో కాశ్మీర్ సమస్య : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆర్టికల్ 371 వల్ల 42 వేల మంది మృతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్​ఆఫీసులో శ్యామాప్రసాద్​ముఖర్జీకి నివాళి హైదరాబాద్, వెలుగు: జమ్మూ

Read More

పాక్ పాలకులకు నిద్రలేకుండా చేసినం: ప్రధాని మోదీ

ఆపరేషన్​ సిందూర్​తో మన శక్తిని చాటినం: మోదీ జమ్మూ కాశ్మీర్​ టూరిజాన్ని పాక్​ టార్గెట్ చేసింది దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టాలనుకున్నది  ఎ

Read More

జూన్ 6న జమ్మూకాశ్మీర్‎కు మోడీ.. పహల్గాం దాడి తర్వాత తొలి పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్‎లో పర్యటించనున్నారు. ఏప్రిల్‎లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇక్కడికి వస్తున్నారు.

Read More