janagama
పలు స్టేషన్లలో ట్రైన్లను ఆపాలని కేంద్రమంత్రికి వినతి
జనగామ, వెలుగు : భువనగిరి పార్లమెంట్పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రైన్ల హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్
Read Moreపనిదినాలు ప్రతిరోజు ఎంటర్ చేయాలి : పీడీ మధుసూదన్ రావు
గూడూరు, వెలుగు: ఉపాధి హమీ పథకంలో పని చేస్తున్న కూలీల పనిదినాలను ప్రతి రోజు తప్పకుండా మస్టర్లో నమోదు చేయాలని పీడీ మధుసూదన్ రావు పీల్డ్ అసిస్టెంట్ల సూచి
Read Moreఎల్ఆర్ఎస్రాయితీపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్/ జనగామ/ వరంగల్సిటీ/ ములుగు, వెలుగు: ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ
Read Moreఏటూరునాగారంలో 25 ఏండ్లకు 63వ జాతీయ రహదారికి మోక్షం
ఏటూరునాగారం, వెలుగు :163వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై 2001లో మావోయిస్టులు రాకెంట్ లాంచర్లతో దాడి చేయడంతో భద్
Read Moreవిద్య, వైద్యంపై ఫోకస్ .. వెలుగు తో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామను అగ్రభాగాన నిలబెడతా సంక్షేమ పథకాల అమలులో నెంబర్వన్ హస్టల్ నిద్ర, వరుస తనిఖీలతో హడల్ జనగామ, వెలుగు: పాలనలో జనగామ కలెక్టర్ద
Read Moreభర్తతో గొడవ.. కూతురితో కలిసి బావిలో దూకిన మహిళ
జనగామ అర్బన్, వెలుగు: భర్తతో గొడవ పడిన ఓ మహిళ రెండేండ్ల కూతురిని బావిలో వేసి తానూ దూకింది. చిన్నారి చనిపోగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జనగామ
Read Moreజనగామ జిల్లాలో ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసిన కలెక్టర్
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్దుకాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కావేరీ, సాయిరాం ఫర్టిలైజర
Read Moreఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : సీపీ అంబర్ కిశోర్ ఝా
హనుమకొండ/ జనగామ అర్బన్/ ఏటూరునాగారం/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా, జనగామ
Read Moreవరంగల్ జిల్లాలో హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా అధికారులు
వరంగల్/ ఖిలా వరంగల్/ స్టేషన్ఘన్పూర్/ శాయంపేట/ నర్సింహులపేట (మరిపెడ): వెలుగు: జిల్లా ఉన్నతాధికారులు హాస్టళ్ల బాట పట్టారు. బుధవారం వరంగల్ కలెక్ట
Read Moreపీవీ స్మృతి వనం అందుబాటులోకి తేవాలి : కలెక్టర్ ప్రావీణ్య
భీమదేవరపల్లి, వెలుగు: మార్చి 31లోగా పనులు పూర్తి చేసి పీవీ స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు
Read Moreజైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం
ఖిలా వరంగల్ (మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆ శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. మంగళవారం తిమ్
Read Moreముల్కనూర్ సొసైటీని సందర్శించిన శ్రీలంక టీం
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సొసైటీ, మహిళా స్వకృషి డెయిరీని మంగళవారం శ్రీలంకకు చెందిన ప్రతినిధులు సందర్శించారు
Read Moreభీమదేవరపల్లి మండలంలో మాల్దీవ్స్ బృందం పర్యటన
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మండల స్థాయి అధికారులతో ప్రత్యేక
Read More












