janagama

పలు స్టేషన్లలో ట్రైన్​లను ఆపాలని కేంద్రమంత్రికి వినతి

జనగామ, వెలుగు : భువనగిరి పార్లమెంట్​పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రైన్​ల హాల్టింగ్  ఇవ్వాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్​

Read More

పనిదినాలు ప్రతిరోజు ఎంటర్ చేయాలి : పీడీ మధుసూదన్ రావు

గూడూరు, వెలుగు: ఉపాధి హమీ పథకంలో పని చేస్తున్న కూలీల పనిదినాలను ప్రతి రోజు తప్పకుండా మస్టర్లో నమోదు చేయాలని పీడీ మధుసూదన్ రావు పీల్డ్ అసిస్టెంట్ల సూచి

Read More

ఎల్ఆర్ఎస్​రాయితీపై అవగాహన కల్పించాలి : కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్/ జనగామ/ వరంగల్​సిటీ/ ములుగు, వెలుగు:  ఎల్​ఆర్​ఎస్​ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్ కుమార్  సింగ

Read More

ఏటూరునాగారంలో 25 ఏండ్లకు 63వ జాతీయ రహదారికి మోక్షం

ఏటూరునాగారం, వెలుగు :163వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏటూరునాగారం పోలీస్  స్టేషన్​పై 2001లో మావోయిస్టులు రాకెంట్ లాంచర్లతో దాడి చేయడంతో  భద్

Read More

విద్య, వైద్యంపై ఫోకస్​ .. వెలుగు తో జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా

జనగామను అగ్రభాగాన నిలబెడతా సంక్షేమ పథకాల అమలులో నెంబర్​వన్​ హస్టల్​ నిద్ర, వరుస తనిఖీలతో హడల్​ జనగామ, వెలుగు: పాలనలో జనగామ కలెక్టర్​ద

Read More

భర్తతో గొడవ.. కూతురితో కలిసి బావిలో దూకిన మహిళ

జనగామ అర్బన్, వెలుగు: భర్తతో గొడవ పడిన ఓ మహిళ రెండేండ్ల కూతురిని బావిలో వేసి తానూ దూకింది. చిన్నారి చనిపోగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జనగామ

Read More

జనగామ జిల్లాలో ఫర్టిలైజర్​ దుకాణాలు తనిఖీ చేసిన కలెక్టర్

జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్​దుకాణాలను కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కావేరీ, సాయిరాం ఫర్టిలైజర

Read More

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : సీపీ అంబర్​ కిశోర్​ ఝా

హనుమకొండ/ జనగామ అర్బన్/ ఏటూరునాగారం/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్​ సీపీ అంబర్​ కిశోర్​ ఝా, జనగామ

Read More

వరంగల్‍ జిల్లాలో హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

వరంగల్‍/ ఖిలా వరంగల్/ స్టేషన్​ఘన్​పూర్/ శాయంపేట/ నర్సింహులపేట (మరిపెడ): వెలుగు: జిల్లా ఉన్నతాధికారులు హాస్టళ్ల బాట పట్టారు. బుధవారం వరంగల్​ కలెక్ట

Read More

పీవీ స్మృతి వనం అందుబాటులోకి తేవాలి : కలెక్టర్​ ప్రావీణ్య

భీమదేవరపల్లి, వెలుగు: మార్చి 31లోగా పనులు పూర్తి చేసి పీవీ స్మృతివనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు

Read More

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

ఖిలా వరంగల్ (మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్​ బంక్​ను ఆ శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. మంగళవారం తిమ్

Read More

ముల్కనూర్​ సొసైటీని సందర్శించిన శ్రీలంక టీం

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​ సొసైటీ, మహిళా స్వకృషి డెయిరీని మంగళవారం శ్రీలంకకు చెందిన ప్రతినిధులు సందర్శించారు

Read More

భీమదేవరపల్లి మండలంలో మాల్దీవ్స్​​ బృందం పర్యటన

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మాల్దీవుల ప్రజాప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మండల స్థాయి అధికారులతో ప్రత్యేక

Read More