janagama

బీఆర్​ఎస్​ టూ కాంగ్రెస్​ .. సీఎం రేవంత్​ సమక్షంలో పార్టీలో చేరికలు

జనగామ, వెలుగు: స్టేషన్​ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటే అంటూ అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరుతున్నారు. గురువారం కడియం ఆధ్వర్యంలో హైదరాబా

Read More

తీహార్ జైల్లో కవితను కేసీఆర్ పరామర్శిస్తే బాగుండేది:ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి

జనగామ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ పర్యటనపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  స్పందించారు.కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉంది.కేసీఆర్ పర్యటించిన

Read More

కడియం వర్సెస్​ ఇందిర 

    కాంగ్రెస్​లోకి కడియం శ్రీహరిని వద్దంటున్న ఇందిర వర్గం     పోటాపోటీగా ఇరువర్గాల శ్రేణుల సమావేశాలు    &nbs

Read More

కొనుగోలు లేట్ .. మార్కెట్లకు దండిగా వస్తున్న వడ్లు

ఊపందుకుంటున్న వరి కోతలు సర్కారు కొనుగోళ్ల పై జాప్యం  యాసంగిలో 95 వేల ఎకరాల్లో వరి సాగు 2.10 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం

Read More

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం : కొమ్మూరి ప్రతాప్​రెడ్డి 

జనగామ అర్బన్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్​రెడ్డి వి

Read More

దుర్గామాత ఉత్సవాలు వాయిదా

జనగామ అర్బన్, వెలుగు : వచ్చే నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించాలనుకున్న జనగామ విజయ దుర్గామాతా ఉత్సవాన్ని ఆక్టోబర్​ కు వాయిదా వేసినట్లు ఆలయ ప్రధాన పూజా

Read More

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : హరీష్రావు

జనగామ:కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ మంత్రి  హరీష్రావు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు

Read More

మున్సిపల్ ఆస్తి పన్నుల టార్గెట్​ రూ 5 కోట్లు.. వసూళ్లు 2.93 కోట్లు

మున్సిపల్​ ఆస్తి పన్నుల వసూళ్లకు ఈనెలాఖరు డెడ్​ లైన్​ 100 శాతం వసూళ్ల పై ఆఫీసర్ల నజర్​  వడ్డీపై 90 శాతం రాయితీ చాన్స్​ టార్గెట్​ చేరడం క

Read More

ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ

    గురుకులంలో విచారణ చేసిన ఆర్డీవో, ఫుడ్‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌&

Read More

వరంగల్‍ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్​ ఎగ్జామ్స్

    ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు     సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో

Read More

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

జనగామ, వెలుగు : జనగామ డీసీసీ ప్రెసిడెంట్​, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి సీఎం రేవంత్​ రెడ్డిని గురువారం హైదరాబాద్​లో మర్యాద పూర్వకంగా కలిశార

Read More

ఇసుక ట్రాక్టర్లను జీపీఎస్​తో అనుసంధానించాలి : రిజ్వాన్ బాషా షేక్

జనగామ, వెలుగు : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ట్రాక్టర్లకు జీపీఎస్​ అనుసంధానించాలని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ఆఫీసర్లను ఆదేశించారు. చెన్నూరు

Read More

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి : షేక్​ రిజ్వాన్​ బాషా

జనగామ అర్బన్, వెలుగు :  అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జనగామ జిల్లా కలెక్టర్​ షేక్​ రిజ్వాన్​ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని కాన్పరెన్స

Read More