Jogipet

బాలుడిని హత్య చేసిన యువకుడు..సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం చేస్తుండగా చూసి సాక్ష్యం చెప్పాడని బాలుడిని హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జోగి ప

Read More

జోగిపేటలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్..

సంగారెడ్డి జిల్లాలో జోగిపేటలో కత్తితో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడిని హత్య చేశానంటూ నాగరాజు అనే యువకుడు హల్ చల్ చేశాడు. దొంగతనం చేస్తుండగ

Read More

ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​

జోగిపేట,వెలుగు : జోగిపేటలో ఇప్తార్​విందులో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.​ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో

Read More

బీజేపీ పాలనలో 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు : రాణీరుద్రమదేవి

జోగిపేట,వెలుగు: సమాజంలో మహిళలు ఇబ్బందిపడకూడదని 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్లు కట్టించిన ఘనత బీజేపీదని  ఆ పార్టీ అధికార ప్రతినిది రాణీరుద్రమదేవి అ

Read More

జోగిపేటకు పూర్వ వైభవం తీసుకొస్తా : దామోదర రాజనర్సింహ

    వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు :  జోగిపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తానని వైద్యారోగ్యశా

Read More

దావతిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే టవరెక్కాడు

దావత్ ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు సెల్ టవర్ ఎక్కాడు ఓ యువకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచోసుకుంది.  నర్సింహులు అనే వ్యక్తి తన

Read More

పేలిన ఎలక్ట్రిక్ బైక్.. దట్టంగా కమ్ముకున్న పొగ

సంగారెడ్డి జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. జోగిపేటలోని SBI బ్యాంక్ ముందు పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఆ తర్వాత స్కూటీ ల

Read More

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

జోగిపేట, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పీఎస్​ పరిధిలో

Read More

రేగోడ్, అల్లాదుర్గం మండలాలను సంగారెడ్డిలో కలుపుతాం :మంత్రి దామోదర రాజనర్సింహా

రేగోడ్, వెలుగు: రేగోడ్, అల్లాదుర్గం మండలాలను సంగారెడ్డి జిల్లాలో కలుపుతామని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా త

Read More

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు : మంత్రి దామోదర రాజనర్సింహ

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్త

Read More

కార్యకర్తల మధ్య దామోదర్​ బర్త్​డే వేడుకలు

జోగిపేట, వెలుగు : ఇటీవల ఆందోల్​ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​ నేత దామోదర్​రాజనర్సింహా మంగళవారం తన బర్త్​డే వేడుకలను కార్యకర్తల మధ్

Read More

కేసీఆర్ వల్లే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​ అలి

జోగిపేట, వెలుగు: సీఎం కేసీఆర్​వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని హోమ్​మినిస్టర్​ మహమూద్​అలి అన్నారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన మైనార్టీల సమ్మేళనాని

Read More

నేను చెరువులు అభివృద్ధి చేస్తే..ఎమ్మెల్యే కబ్జాలు చేస్తుండు : బాబూమోహన్

జోగిపేట, వెలుగు :  తాను నియోజకవర్గంలో చెరువులు అభివృద్ధి చేసి ప్రజల అవసరాలు తీరిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆందోల్​బీజేపీ అ

Read More