Karimnagar

మోదీ పాలనలో దేశం తిరోగమనం

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రధాని మోదీ హయాంలో దేశం ఆర్థికంగా తిరోగమనం చెందుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో ఆదివ

Read More

ఎమ్మెల్యేకు గడ్డం వంశీ సన్మానం

సుల్తానాబాద్, వెలుగు: కాంగ్రెస్​సీనియర్​నేత, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ పార్లమెంట్ నాయకుడు గడ్డం వంశీకృష్ణ..

Read More

బీఆర్ఎస్​కు అంత శక్తి లేదు ; పొన్నం ప్రభాకర్

మేమేం అంత వీక్​గా లేం.. కూల్చుడు మాటలు బంజేయాలి: పొన్నం సంజయ్ జ్యోతిషం చదివాడని తెలియదు  ఆయన దేశంలోనే నంబర్​వన్ విఫల ఎంపీ అని కామెంట్ స్

Read More

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర

లోక్​సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం: సంజయ్ కాంగ్రెస్​లో కేసీఆర్ కోవర్టులు ఉన్నరు కేటీఆర్​ను తిడితే పొన్నంకు ఎందుకు బాధ? ఆయన ఎవరి కోసం

Read More

కొండగట్టు ఆలయంలో ఘనంగా గోదా రంగనాథుల కల్యాణం

కొండగట్టు,వెలుగు: కొండగట్టు ఆలయంలో గోదాదేవి–రంగనాథుల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అధికారులు కల్యాణ

Read More

కరీంనగర్ జిల్లాలో ..ఆ మండలాలు కలిసేనా ?

    తమను పాత జిల్లాలో కలపాలంటున్న హుస్నాబాద్, బెజ్జంకి జనం     జిల్లాల పునర్విభజనలో భాగంగా  కలిపే ప్రాంతాలపై చ

Read More

రామకృష్ణాపూర్లో వెల్లివిరిసిన మత సామరస్యం

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ( జనవరి 13)  రామక

Read More

వ్యవసాయబావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి, ముగ్గురు సేఫ్

పెద్దపల్లి శివారులో ఘటన పెద్దపల్లి:  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడ్డ

Read More

అర్హులకు కేంద్ర పథకాలు చేరేందుకు కృషి

బోయినిపల్లి, వెలుగు: ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేందుకు కృషి చేయడమే వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర టెక్స్​టైల్​ మంత్రిత్వ శ

Read More

జగిత్యాలలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళ

Read More

వివేకానంద స్ఫూర్తితో యువత పనిచేయాలి : బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు : నేటి యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ

Read More