Karimnagar

కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బొమ్మలు వేసి వదిలేసిన్రు

    వినియోగంలోకి రాని పీడీయాట్రిక్ అదనపు వార్డు     ఎంతమంది వచ్చినా ఒక్క వార్డులోనే ట్రీట్‌‌‌‌‌

Read More

ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు..

కరీంనగర్ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి పట్టణంలో జీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకా చి

Read More

కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతుండు : సుఖేందర్ గౌడ్

మెట్ పల్లి, వెలుగు : తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ప్రకటించడంతో మంత్రి కేటీఆర్ కు మతిభ్

Read More

అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం : కటుకం మృత్యుంజయం

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జి కటుకం రాజన్న సిరిసిల్ల,వెలుగు : రానున్న ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణల

Read More

జగిత్యాల జిల్లాలో కొండగట్టు హుండీ ఆదాయం..రూ.56.78 లక్షలు

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపును అధికారులు బుధవారం చేపట్టారు. ఆలయంలోని 12 హుండీలను లెక్

Read More

జగిత్యాలలో డబుల్​ ఇండ్ల నిర్మాణం చారిత్రాత్మకం : సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు : డబుల్​ ఇండ్లు జగిత్యాల పట్టణానికి చారిత్రాత్మకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్ల

Read More

మెట్ పల్లిలో మోదీ, అర్వింద్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

మెట్ పల్లి, వెలుగు: నిజామాబాద్‌కు పసుపు బోర్డు ప్రకటించిన పీఎం నరేంద్ర మోదీ, అందుకు కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్​చిత్రపటానికి మెట్‌పల్ల

Read More

మానకొండూరు కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం: కె.సత్యనారాయణ

గన్నేరువరం, వెలుగు: మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం గన్నేరువరం మండలం జంగపల్లి

Read More

ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ప్రకటించాలి: జీవన్ రెడ్డి

 కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లకు 5 శాతం ఐఆర్ ప్రకటించడం అన్యాయమని, కనీసం 20 శాతం ప్రకటించాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ప్రభుత

Read More

కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి శాంక్షన్‌‌‌‌‌‌‌‌: అనుమాస శ్రీనివాస్​

గోదావరిఖని, వెలుగు:  రామగుండం రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని కుందనపల్లి 49వ గేట్‌‌‌‌

Read More

మర్డర్, కబ్జా కేసులు ఉన్నోళ్లు పోటీ చేస్తామని వస్తున్నరు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని  మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  ఒకసారి తప్పు చేస్తే 50 ఏళ్లు

Read More

ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌ జాతికి అంకితం.. రామగుండంలో తిలకించిన ప్రముఖులు

గోదావరిఖని/ జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నిర్మించిన ఎన్టీపీసీ తెలంగాణ 800 మెగావాట్

Read More

కాంగ్రెస్ పార్టీ కప్పల తక్కెడ.. బీజేపీ మతతత్వ పార్టీ

జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల పర్యటనలో మంత్రి కేటీఆర్​ పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  జగిత్యాల/రాజ

Read More