Karimnagar

పట్టించుకోకపోడంవల్లే.. ప్రాణాల మీదికి!

 మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మండలం పెద్దపూర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి స్టూడెంట్ ఘనాదిత్య క్లాస్ రూమ్​లోనే అస్వస్థతకు గురై

Read More

సౌదీలో జగిత్యాల జిల్లావాసి అదృశ్యం

జగిత్యాల జిల్లా  బీర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన ఓ వలస జీవి  సౌదీలో అదృశ్యమయ్యాడు. ఏడు నెలలుగా ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు ఆందోళ

Read More

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి : సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్, వెలుగు: సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద

Read More

మానవత్వం మరిచిన కొడుకులు..బుక్కెడు బువ్వకోసం వృద్దురాలి పోరాటం

ఆ ఇద్దరు కొడుకులు పుట్టినప్పుడు ఎంతో గర్వించింది. అల్లారుముద్దుగా సాకింది. పెంచి పెద్ద చేసింది. విద్యాబుద్దులు చెప్పించింది. వారికి మంచి బతుకునిచ్చింద

Read More

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి : కలెక్టర్ బి. సత్య ప్రసాద్

మెట్ పల్లి, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవార

Read More

కొండాపూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి : జువ్వాడి నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్  ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని క

Read More

తెలంగాణకు అన్యాయం జరగలే : బండి సంజయ్

బడ్జెట్​లో నిధులు బాగానే కేటాయించింది కాంగ్రెస్, బీఆర్ఎస్​వీ అవకాశవాద రాజకీయాలని ఫైర్ కరీంనగర్, వెలుగు: బడ్జెట్​లో తెలంగాణకు అన్యాయం జరగలేదన

Read More

ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద నీరు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కు ఎగువనుంచి వరద పెరిగింది. హాజీపూర్ మండలం ఎల్లంపల్లి వద్ద ఉన్న ప్రాజెక్టుకు 8వేల 600 క్

Read More

ప్రభావిత గ్రామాలకు బూడిద టెండర్​ ఇవ్వాలి : ప్రజలు

గోదావరిఖని, వెలుగు :  ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదకు టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు .. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ ఆర్థిక సాయం 

పెద్దపల్లి, వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆర్థిక సాయం చేశారు. ప

Read More

వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ( జూలై 23,

Read More