
Khammam
భద్రాచలంలో ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం
నూతన ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరి 18 ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. 20 నెలల తరువాత ఈ సమావేశం
Read Moreఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ కంప్లీట్ : గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ సజావుగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం న్యూ కలెక్టరేట
Read Moreఖమ్మంలో దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ : ఆదర్శ్ సురభి
ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని గణేశ్ బోనాల నిలయంలో శనివారం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చేయూతతో 25 మంది దివ్యాంగులకు రూ.3 లక్షల విలువ చేసే వీల్ చైర్ల న
Read Moreఇంటర్ స్టూడెంట్లకు ఫ్రీగా స్టడీ మెటీరియల్ : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్మీడియేట్ చదువుతున్న పేద స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ మెటీరియల్ను రూపొందించి ఫ్రీగా ఇస్తున్న పుస్తక రచయిత టి.హరిబాబ
Read Moreఅక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
పెనుబల్లి, వెలుగు : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ పోలీసులు తెలిపిన ప్రకారం..
Read Moreజయశంకర్ భూపాలపల్లికి డీపీఆర్ఓ శ్రీనివాస్ ట్రాన్స్ఫర్
జడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసూన రాణి భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డీపీఆర్ఓ ఎస్. శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లికి
Read Moreఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన దంపతులు
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలంలో ఓ జంట ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మండల పరిధిలోని పొలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉ
Read Moreబ్యాంకులు ఇన్టైంలో రుణాలు అందించాలి : బి.సత్యప్రసాద్
ఖమ్మం టౌన్, వెలుగు : బ్యాంకులు ఇన్టైంలో రుణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
Read Moreలేబర్ కోడ్ లను రద్దు చేయాలి : అఖిలపక్ష నాయకులు
కార్మిక, కర్షక, ప్రజా సంఘాల నాయకులు ఉమ్మడి జిల్లాలో సార్వ్రతిక సమ్మె–భారత గ్రామీణ బంద్సక్సెస్ వెలుగు, నెట్వర్క్ : &nbs
Read Moreమిర్చి కొనుగోళ్లలో కొత్తరకం దోపిడీ
రిమోట్తో ఎలక్ట్రికల్ కాంటాల నియంత్రణ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతులు చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో మిర్చి కొనుగోలు లో దళా
Read Moreపాల్వంచలో ఇసుక లారీలు సీజ్
పాల్వంచ రూరల్, వెలుగు : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక లారీలను పాల్వంచ పోలీసులు, మైనింగ్, ఆర్టీఏ అధికారులు గుర
Read Moreరైతుల కోసం వన్డే వన్ ఎగ్జిబిషన్ : పి. రాంబాబు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేసి సాగులో ఆధునిక టెక్నాలజీని వాడేలా ప్రోత్సహించేందుకు వన్డే &nd
Read Moreరామయ్య అన్నదానానికి 25లక్షల విరాళం
భద్రాచలం,వెలుగు: ఏలూరుకు చెందిన భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.25లక్షల విరాళం ఇచ్చారు. గురువారం రాత్రి ఈవో ఎల్.
Read More