Khammam

డీసీహెచ్ఎస్ ఇన్​చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ గౌడ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)ఇన్​చార్జ్ గా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వ

Read More

క్వాలిటీ ఫుడ్​ అందించకపోతే చర్యలు : ఐటీడీఏ పీవో రాహుల్

ములకలపల్లి, వెలుగు : గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్​ అందించకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రాహ

Read More

అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో CI తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది.

Read More

ఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు ఊళ్లను తెలంగాణలో కలపాలని గ్రామస్తుల డిమాండ్

ఆంధ్రాలో విలీనమైన వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్​ పలుమార్లు ఆ గ్రామాల ప్రజల ఆందోళనలు, అధికారులకు వినతులు  6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

Read More

ఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

ముదిగొండ ప్రధాన సెంటర్లో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయబ్రాంతులైన  ప్రయాణికులు అరుపులతో పరుగు పెట్టారు. క

Read More

టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి

ప్రజలను భాగస్వామ్యంతో చెట్లను నాటాలె అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ  ఖమ్మం :   టార్గెట్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచేలా

Read More

ముగిసిన రైతు అంత్యక్రియలు

     భూమి విషయంలో కొందరు ఇబ్బందులు  పెట్టారంటూ ఆత్మహత్య      చనిపోవడానికి ముందు పురుగుల మందు డబ్బాతో వీడి

Read More

అశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం

    పురుగుల మందు తాగాక బంధువులకు వాట్సాప్​ మెసేజ్​      ఉన్నతాధికారులు, సిబ్బంది తీరే కారణమని వెల్లడి  అశ

Read More

భద్రాద్రి రామాలయంలో బ్రేక్​ దర్శనాలు షురూ!

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మంగళవారం నుంచి బ్రేక్​దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటలు, రాత్రి 7 గంటల

Read More

చర్ల పోలీసుల ఎదుట మావోయిస్టు లొంగుబాటు

భద్రాచలం, వెలుగు: చర్ల పోలీసుల ఎదుట మంగళవారం ఛత్తీస్​గఢ్​కు చెందిన మావోయిస్టు లొంగిపోయారు. సుక్మా జిల్లా జెట్టిపాడుకు చెందిన మడవి జోగా రెండేండ్ల కింద

Read More

కోల్ వార్!​ .. బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని కోల్​బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణిలోని కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. బీఎంఎ

Read More

మన్యంలో రైతులు మిర్చి సాగుకే మొగ్గు!

ఆటుపోట్లు ఎదురైనా రైతులకు కనిపించని ప్రత్యామ్నాయం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 32,168 ఎకరాల్లో మిర్చి సాగు 32 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ఆఫీస

Read More

అవినీతి ఆరోపణలు, సిబ్బందితో గొడవతోనే..ఎస్సై ఆత్మహత్యాయత్నం

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఆదివారం స్టేషన్ ​నుంచి సొంత కా

Read More