
Khammam
డీసీహెచ్ఎస్ ఇన్చార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ గౌడ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా ఆస్పత్రుల సమన్వయధికారి(డీసీహెచ్ఎస్)ఇన్చార్జ్ గా డాక్టర్ రాజశేఖర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వ
Read Moreక్వాలిటీ ఫుడ్ అందించకపోతే చర్యలు : ఐటీడీఏ పీవో రాహుల్
ములకలపల్లి, వెలుగు : గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో రాహ
Read Moreఅశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో CI తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది.
Read Moreఆంధ్రాలో విలీనమైన ఆ ఐదు ఊళ్లను తెలంగాణలో కలపాలని గ్రామస్తుల డిమాండ్
ఆంధ్రాలో విలీనమైన వాటిని తెలంగాణలో కలపాలని డిమాండ్ పలుమార్లు ఆ గ్రామాల ప్రజల ఆందోళనలు, అధికారులకు వినతులు 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
Read Moreఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..
ముదిగొండ ప్రధాన సెంటర్లో కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయబ్రాంతులైన ప్రయాణికులు అరుపులతో పరుగు పెట్టారు. క
Read Moreటార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచుతున్నం: పొంగులేటి
ప్రజలను భాగస్వామ్యంతో చెట్లను నాటాలె అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖమ్మం : టార్గెట్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచేలా
Read Moreముగిసిన రైతు అంత్యక్రియలు
భూమి విషయంలో కొందరు ఇబ్బందులు పెట్టారంటూ ఆత్మహత్య చనిపోవడానికి ముందు పురుగుల మందు డబ్బాతో వీడి
Read Moreఅశ్వారావుపేట ఎస్ఐ పరిస్థితి విషమం
పురుగుల మందు తాగాక బంధువులకు వాట్సాప్ మెసేజ్ ఉన్నతాధికారులు, సిబ్బంది తీరే కారణమని వెల్లడి అశ
Read Moreభద్రాద్రి రామాలయంలో బ్రేక్ దర్శనాలు షురూ!
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మంగళవారం నుంచి బ్రేక్దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటలు, రాత్రి 7 గంటల
Read Moreచర్ల పోలీసుల ఎదుట మావోయిస్టు లొంగుబాటు
భద్రాచలం, వెలుగు: చర్ల పోలీసుల ఎదుట మంగళవారం ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టు లొంగిపోయారు. సుక్మా జిల్లా జెట్టిపాడుకు చెందిన మడవి జోగా రెండేండ్ల కింద
Read Moreకోల్ వార్! .. బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని కోల్బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణిలోని కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. బీఎంఎ
Read Moreమన్యంలో రైతులు మిర్చి సాగుకే మొగ్గు!
ఆటుపోట్లు ఎదురైనా రైతులకు కనిపించని ప్రత్యామ్నాయం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 32,168 ఎకరాల్లో మిర్చి సాగు 32 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ఆఫీస
Read Moreఅవినీతి ఆరోపణలు, సిబ్బందితో గొడవతోనే..ఎస్సై ఆత్మహత్యాయత్నం
అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఆదివారం స్టేషన్ నుంచి సొంత కా
Read More