
Khammam
ఖమ్మం నగరంలో టీసీఎస్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో ఎస్ బీఐటీ ప్రతిభ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని ఎస్ బీఐటీ కాలేజ్ స్టూడెంట్స్ టీసీఎస్ కంపెనీ ప్రతిఏటా నిర్వహించే నేషనల్ లెవల్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైనట్లు ఆ క
Read Moreకాల్వల్లో చెత్త వేస్తే చర్యలు తీసుకోవాలి : ఆదర్శ్ సురభి
ఖమ్మం టౌన్, వెలుగు : కాల్వల్లో చెత్తాచెదారం వేసే వారికి ఫైన్ వేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గు
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎక్కువ వడ్లను ప్రైవేటోళ్లే కొన్నరు!
90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 13,500 వేల మెట్రిక్ టన్నులే.. భద్రాద్రికొత్తగూడెం జ
Read Moreముదిగొండ మండలంలో ఎరువు దుకాణాల్లో తనిఖీలు
ముదిగొండ : మండల కేంద్రంలో బుధవారం పలు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాధ తనిఖీ చేశారు. రికార్డు నమోదు తప్పనిసరి ఉండాలని సూచించారు. విత్తనాలు కొ
Read Moreబూర్గంపహాడ్ మండలంలో ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బూర్గంపహాడ్, వెలుగు : మండలంలోని సారపాక గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మంగళవారం బూర్గంపహాడ్ ఎస్ఐ సుమన్ పట్టుకున్న
Read Moreసరిపోను విత్తనాలు అందుబాటులో ఉన్నయ్ : కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం అగ్
Read Moreసాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్
ములకలపల్లి, వెలుగు : సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు పోతుగంటి లక్ష్మణ్ కోరారు. మంగళవారం తోగూడెంలో వలస
Read Moreగ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
ఖమ్మం టౌన్, వెలుగు: జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ బి. సత్యప్రసాద్
Read Moreకొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవ
Read Moreహర్యాతండాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి
రోడ్డు ప్రమాదం జరిగిందంటున్న భర్త మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో డౌట్స్ హత్య చేశారంటూ కుటుంబీకుల ఆందోళన ఖమ్మం జిల్లాలో ఘటన
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72శాతం పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటి
Read Moreగోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
అశ్వారావుపేట, వెలుగు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో గంగరాజు ఇంట్
Read Moreఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్
ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు
Read More