Khammam
లంకాసాగర్ ప్రాజెక్ట్నుంచి నీటి విడుదల
పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం అడవిమల్లేలలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ నుంచి గురువారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టాదయనంద్ నీటిని విడుదల చేశారు.
Read Moreకొత్తగూడెంలోని ఐటీఐకి కంప్యూటర్లు ఇస్తాం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని గవర్నమెంట్ ఐటీఐకి అవసరమైన కంప్యూటర్స్ను అందజేస్తామని కలెక్టర్జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐటీఐని
Read Moreఏకంగా ఇంట్లోనే గంజాయి తోట సాగు చేస్తున్నాడు
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో నాగులవంచ గ్రామంలో నడి ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతూ సరఫరా చేస్తూ యువతను గంజాయి మత్తులో దింపుతున్న ఓ ప్రభుద్ధుడి వ
Read Moreఖమ్మంలోని పెద్ద దవాఖానా నిండా పేషెంట్లే..
ఖమ్మంలోని సర్కారు పెద్ద దవాఖానా పేషెంట్లతో నిండిపోతోంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఓపీ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రక్త పరీక్
Read Moreనెల రోజుల్లో ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్ జితేశ్వి పాటిల్
ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ తెలిపారు. బుధవారం
Read Moreఆగస్టు లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పెండింగ్ పనులను ఆగస్టు నెలాఖరు లోపు పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం
Read Moreఇల్లందు యూనియన్ బ్యాంకు ఎదుట గిరిజన రైతుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో యూనియన్ బ్యాంక్ ఎదుట గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు అందించడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున
Read Moreభద్రాద్రిలోకి చుక్కనీరు రానీయలే!
భద్రాచలం, వెలుగు : భద్రాచలం టౌన్లోకి గోదావరి నుంచి చుక్కనీరు రానీయకుండా అడ్డుకోవడంలో ఆఫీసర్లు సక్సెస్ అయ్యారు. కరకట్టలపై ఉన్న స్లూయిజ్ల నుంచి వరద న
Read Moreఇందిరా డెయిరీతో మహిళలు అభివృద్ధి చెందాలి : ముజామ్మిల్ ఖాన్
ఎర్రుపాలెం, వెలుగు : ఇందిరా డెయిరీ ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కోసం మండల కేంద్రంలో ని
Read Moreరోడ్లపైకి గోదావరి వరద.. రాకపోకలు బంద్
అశ్వాపురం వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు మంగళవారం ఉదయం 51 అడుగులకు చేరడంతో అశ్వాపురం మండలంలోని ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అమ్మగ
Read Moreసీతారామకు తొలగిన చైనా ఇంజినీర్ల సమస్య..!
పంప్హౌస్కు చేరుకున్న చైనా ఇంజినీర్ ఒకటి రెండు రోజుల్లో రానున్న మరో ముగ్గురు ఈనెల 30న పూసుగూడెం పంప్హౌస్ ట్ర
Read Moreటీచర్ల కోసం స్టూడెంట్ల ధర్నా
పాలేరు హైస్కూల్ కు టీచర్స్ కావాలని విద్యార్థులు ఖమ్మం- సూర్యాపేట రాష్ట్ర రహదారి పైన రాస్తారోకో , స్కూల్ గేట్ ఎదురుగా ధర్నా చేశారు. ఒకటి నుంచి పదో తర
Read Moreభద్రాచలం హుండీ ఆదాయం రూ.1.21కోట్లు
భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ ని లెక్కించారు. జూన్ 12న నుంచి సోమవారం వరకు రూ.1కోటి 21లక్షల 44వేల 579లు నగదు
Read More












