Khammam
ఆగస్టు లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పెండింగ్ పనులను ఆగస్టు నెలాఖరు లోపు పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం
Read Moreఇల్లందు యూనియన్ బ్యాంకు ఎదుట గిరిజన రైతుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో యూనియన్ బ్యాంక్ ఎదుట గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు అందించడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున
Read Moreభద్రాద్రిలోకి చుక్కనీరు రానీయలే!
భద్రాచలం, వెలుగు : భద్రాచలం టౌన్లోకి గోదావరి నుంచి చుక్కనీరు రానీయకుండా అడ్డుకోవడంలో ఆఫీసర్లు సక్సెస్ అయ్యారు. కరకట్టలపై ఉన్న స్లూయిజ్ల నుంచి వరద న
Read Moreఇందిరా డెయిరీతో మహిళలు అభివృద్ధి చెందాలి : ముజామ్మిల్ ఖాన్
ఎర్రుపాలెం, వెలుగు : ఇందిరా డెయిరీ ద్వారా మహిళలు అభివృద్ధి చెందాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్ కోసం మండల కేంద్రంలో ని
Read Moreరోడ్లపైకి గోదావరి వరద.. రాకపోకలు బంద్
అశ్వాపురం వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు మంగళవారం ఉదయం 51 అడుగులకు చేరడంతో అశ్వాపురం మండలంలోని ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అమ్మగ
Read Moreసీతారామకు తొలగిన చైనా ఇంజినీర్ల సమస్య..!
పంప్హౌస్కు చేరుకున్న చైనా ఇంజినీర్ ఒకటి రెండు రోజుల్లో రానున్న మరో ముగ్గురు ఈనెల 30న పూసుగూడెం పంప్హౌస్ ట్ర
Read Moreటీచర్ల కోసం స్టూడెంట్ల ధర్నా
పాలేరు హైస్కూల్ కు టీచర్స్ కావాలని విద్యార్థులు ఖమ్మం- సూర్యాపేట రాష్ట్ర రహదారి పైన రాస్తారోకో , స్కూల్ గేట్ ఎదురుగా ధర్నా చేశారు. ఒకటి నుంచి పదో తర
Read Moreభద్రాచలం హుండీ ఆదాయం రూ.1.21కోట్లు
భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం హుండీ ని లెక్కించారు. జూన్ 12న నుంచి సోమవారం వరకు రూ.1కోటి 21లక్షల 44వేల 579లు నగదు
Read Moreతెలంగాణలో ఎయిర్పోర్టులు నిర్మించండి : ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం, వెలుగు: తెలంగాణకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని, కొత్తగా మూడు గ్రీన్ ఫీల్డ్, మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల
Read Moreరచ్చకెక్కిన గొడవ.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే బాహాబాహీ
ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకుంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ యువతికి రఘునాథపాలెం మండలం
Read Moreనిండా ముంచిన గండి .. పెద్ద చెరువు నుంచి పొలాల్లోకి ఇసుక మేటలు, వరద
కొట్టుకుపోయిన పత్తి, వరి, పామాయిల్ మొక్కలు పరిస్థితిని పరిశీలించిన మంత్రి పొంగులేటి నష్టపరిహారం ప్రకటన భద్రాద్రికొత్తగూడెం/ అశ్వారావుపేట, వ
Read Moreరుణమాఫీలో టెక్నికల్సమస్యలను పరిష్కరిస్తం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీకి సంబంధించిన టెక్నికల్ సమస్య లను పరిష్కరిస్తామని అగ్రికల్చర్మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రెండవ విడత ర
Read Moreగోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది.
Read More












