Khammam
రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : రెవెన్యూకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ మీటి
Read Moreఅంగన్వాడీ టీచర్పై పెట్రోల్ పోసి నిప్పంటించిండు
ఆస్తి తగాదాల నేపథ్యంలో మరిది కొడుకు హత్యాయత్నం కవర్ సంచుల్లోపెట్రోల్ తెచ్చి పోసిండు ఖమ్మం జిల్లా దెందుకూరులో ఘటన మధిర
Read Moreకెమికల్ కలిసిన నీళ్లు తాగి 13 గొర్రెలు మృతి
బ్లాస్టింగ్ మొలాసిస్ కలవడంతో మృత్యువాత పెనుబల్లి, వెలుగు : బ్లాస్టింగ్ మొలాసిస్ కలిసిన నీటిని తాగడంతో 13గొర్రెలు చనిపోయాయి. బ
Read Moreభద్రాచలంలో మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ వరద భద్రాచలం,వెలుగు : భద్రాచలం గోదావరి మంగళవారం ఉదయం 6 గంటల కు మరోసారి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాదహ
Read Moreవరద బాధితులకు డ్రోన్ తో లైఫ్ జాకెట్లు
సుజాతనగర్, వెలుగు : వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్లతో లైఫ్ జాకెట్లు అందించేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యం
Read Moreకొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో .. కూలింగ్ టవర్ల కూల్చివేత
పాల్వంచ,వెలుగు: పాల్వంచలో ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) కూలింగ్ టవర్లను బుధవారం అధ
Read MoreKhammam: ఖమ్మం జిల్లాలో లారీ బీభత్సం.. ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా..
ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం VM బంజర్ రింగ్ సెంటర్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా VM బంజర్ రింగ్ స
Read Moreగోళ్లపాడు చానెల్ పనులు త్వరగా పూర్తి చేయాలి : తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం టౌన్,వెలుగు : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి, వెంటనే పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజామ్మీల్ ఖాన్ ను మంత్
Read Moreమైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి .. జడ్పీ మీటింగ్లో లీడర్లు
గత ప్రభుత్వం లీడర్లను పట్టించుకోలేదని సీరియస్ భద్రాద్రి జిల్లా చివరి జడ్పీ మీటింగ్లో సభ్యుల ఆవేదన భద్రాద్రికొత్తగూడెం, వెలుగు
Read Moreగురుకులాలు ఇట్లా.. చదువులు ఎట్లా?
అద్దె బిల్డింగుల్లోనే బడులు.. ఒకే బిల్డింగ్ లో రెండు గురుకులాలు చాలని బాత్ రూమ్ లు, విద్యార్థులకు ఇబ్బందులు ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మ
Read Moreజలశక్తి అభియాన్ను పక్కాగా అమలు చేయాలి : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జలశక్తి అభియాన్ను పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో
Read Moreచట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలి : వసంత్ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడ్వొకేట్స్చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్
Read Moreవరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి తుమ్మల
భద్రాచలం, వెలుగు : గోదావరికి ఎంత వరదొచ్చినా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Read More












