Khammam
మద్యం మత్తులో వ్యక్తి హల్చల్
బస్సు పై బీర్ బాటిల్ తో దాడి.. మహిళకు గాయాలు పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేంద్రంలో నేషనల్ హైవే పై శుక్ర
Read Moreచండ్రుగొండలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
జూలూరుపాడు, వెలుగు : చండ్రుగొండలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రక
Read Moreపేషెంట్లు పెరుగుతున్రు.. డాక్టర్లు తగ్గుతున్రు!
కొత్తగూడెం మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో అన్నీ సమస్యలే.. వేధిస్తున్న సిబ్బంది, మందుల కొరత టెస్ట్ల కోసం ఇబ్బందులు పడుతున్న గర్భిణులు
Read Moreనేలకొండపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి నేలకొండపల్లి, వెలుగు : నేలకొండపల్లిని పర్యాటక కేంద్రంగా అభి
Read Moreసీఎంఆర్ చెక్కులు పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని 57 వ డివిజన్ కు చెందిన 9 మంది అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ చెక్కులను బుధవారం ఆ డివిజ
Read Moreబ్యాంకర్ల తప్పుల వల్లే రుణమాఫీ ఆలస్యం.. మంత్రి తుమ్మల
మూడు బ్యాంకుల్లో డేటా మిస్ కావడం వల్లే కొందరికి మాఫీ కాలే రూ.2 లక్షలకు పైబడిన లోన్లు ఉన్నవాళ్లు బ్యాలెన్స్అమౌంట్ కట్టాలన్న
Read Moreరైతు రుణమాఫీపై బీఆర్ఎస్ మాట్లాడటం సిగ్గుచేటు : మల్లు భట్టి విక్రమార్క
కేటీఆర్, హరీశ్తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం ఎర్రపాలెం మండల పరిధిలో రూ.55.8కోట్లతో రోడ్ల పనులకు శంకుస్థాపన మధిర నియోజకవర్గంలో అభివృద్
Read Moreఏసీబీకి చిక్కిన ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్ జీపీ కార్యదర్శి
ఆళ్లపల్లి, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. మర్కోడ్ మ
Read Moreఇన్ఫార్మర్ పేరిట మహిళ హత్య
భద్రాద్రి జిల్లా చెన్నాపురంలో చంపేసిన మావోయిస్టులు మృతురాలు మావోయిస్టు మాజీ కమాండర్ నీల్సో అలియాస్ రాధ ఆమె విప్లవ ద్రోహి: ఏవోబీ జోనల్ కమిటీ క
Read Moreఆవులు చచ్చిపోతున్నాయి.. ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి
ప్లాస్టిక్ భూతం మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లు తినాల్సిన ఆవులు చేత్తకుప్ప
Read Moreభారత్ బంద్.. బస్ డిపోల దగ్గర మాలమహానాడు నేతల ఆందోళన
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపుమేరకు సిద్దిపేట బస్ డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టారు. బస్సులు &nb
Read Moreరుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నం
ప్రజల ఆకాంక్షల మేరకే పాలన: వివేక్ వెంకటస్వామి ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరుకు సర్కార్ సిద్ధం మందమర్రి మున్సిపాలిటీలో ఎ
Read Moreపంచాయతీల్లో పడకేసిన పారిశుధ్యం!
బ్లీచింగ్ లేదు.. ఫాగింగ్ చేయట్లే.. నిధులు లేవంటున్న స్పెషలాఫీసర్లు పల్లెటూర్లలో పర్యటించని అధికారులు విష జ్వరాల బారిన పడుత
Read More












