V6 News

latest news

ఫేక్ డాక్టర్ అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: నిమ్స్​లో సర్జన్​నని, రోగం నయం చేస్తానని చెప్పి మహిళను నమ్మించి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి బంగారం కొట్టేసిన ఫేక్ డాక్టర్​ను గోపాల

Read More

మంచిర్యాల జిల్లాపై సీఎం కేసీఆర్​ది కపట ప్రేమ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాపై సీఎం కేసీఆర్​ కపట ప్రేమ చూపిస్తున్నారని, మంచిర్యాల మున్సిపాలిటీకి రూ.25 కోట్లు ఎందుకు ప్రకటించలేదని బీజేపీ డ్రిస

Read More

ఓటర్​లిస్ట్​ను మరోసారి చెక్​ చేసుకోండి: ఎన్నికల చీఫ్​ వికాస్​రాజ్

నిజామాబాద్, వెలుగు: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్​లిస్టును మరోసారి చెక్​చేయాలని రాష్ట్ర ఎన్నికల చీఫ్​ వికాస్​రాజ్​సూచించారు. అర్హులెవరూ నష్టపో

Read More

ఇంటికో ఉద్యోగమని చెప్పి మోసం చేసిన్రు

ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌&z

Read More

నీటి ఎద్దడిపై ఖాళీ బిందెలతో నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పట్టణంలో నీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్​ చేస్తూ  మహిళలు బుధవారం పోస్టాఫీస్ సెంటర్ లోని అంబేద్కర్​ విగ్రహం ఎదుట

Read More

కేసీఆర్​ గిరిజనులను మోసం చేస్తున్రు

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి హాలియా, వెలుగు : సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని కాంగ్

Read More

సీఎం, మంత్రుల ఆస్తులే పెరిగినయ్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  నల్గొండ అర్భన్, వెలుగు : మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డితో నల్లగొండ జిల్లాకు ఎలా

Read More

పీఏసీఎస్​ పాలవర్గాన్ని రద్దు చేయాలి

    అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా  గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని సహకార సంఘం

Read More

అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత

బోధన్, వెలుగు: బోధన్ ​మండలంలోని సిద్ధాపూర్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 టిప్పర్లను బుధవారం బోధన్​ రూరల్​ఎస్ఐ సందీప్​పట్టుకున్నారు. టిప్పర్లను స

Read More

గంటలో పెండ్లి.. పోలీసుల ఎంట్రీ ... మోసం చేశాడని ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన వివాహం

కమలాపూర్, వెలుగు : మరో గంటలో పెండ్లి పూర్తవుతుందనగా వరుడి మాజీ ప్రియురాలు, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్&

Read More

హైదరాబాద్లో జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు

ప్రతిష్టాత్మకమైన జీ–20 వ్యవసాయ మంత్రుల సమావేశాలు జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. హెచ్‌ఐసీసీలో జరగనున్న ఈ సమావేశ

Read More

తాగడానికి నీళ్లు లేవు..ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  ఖాళీ బిందెలతో  నిరసన తెలిపారు.

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలు.. విద్యార్థి సంఘాల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పట

Read More