latest news
మణిపూర్ లో జూన్ 15 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ పై నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరిగిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయ
Read Moreగొంతుకోసి, కళ్లను స్క్రూడ్రైవర్తో పొడిచి.. యువతి దారుణ హత్య
యువతి హత్య వికారాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్కి చెందిన శిరీష(19) అనే యువతి ఇంటర్ చదువు
Read Moreటెక్నాలజీ చదువులపై సీఎం జగన్ దృష్టి... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొనేందుకు ,.. మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ మర
Read Moreమార్క్ జుకర్బర్గ్పై ఫేస్బుక్ ఉద్యోగుల అసంతృప్తి.. మాకు నమ్మకం లేదు దొర అంటున్న సిబ్బంది
ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీ ఉద్యోగస్తులు దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా కాలం వెళ్ల దీస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగస్తుల భార
Read Moreభాగల్పూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు
బీహార్లోని భాగల్పూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో స్టేషన్ లో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. రైల్వే స్టేష
Read Moreఈ మ్యాంగో చాలా కాస్ట్లీ గురూ
మామిడి పండ్లు.. ఆ పేరు వినగానే దాని రుచితోపాటు ధర కూడా గుర్తొస్తది. మార్కెట్లో సాధారణంగా మామిడి ధర ఎంత ఉంటుంది.రకాన్ని బట్టి కిలో రూ.30 – రూ.400
Read Moreరాజధానికి డబ్బులిస్తే టీడీపీ దోచేసింది... నడ్డా మనస్సు బాబు దగ్గర ఉంది..
బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా కామెంట్స్ కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం పైన నడ్డా పలు ఆరోపణలు చేసారు. దీనికి స్పందించిన పేర
Read Moreబాబా ముసుగులో గంజాయి అమ్మకం.. వృద్ధుడి అరెస్ట్
హైదరాబాద్లో మత్తు పదార్థాల రవాణా కోసం కేటుగాళ్లు విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. పాతబస్తీ నయాఫూల్ లో బాబా ముసుగులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని ఓ ఆట
Read Moreప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్
తెలంగాణ గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష ముగిసింది. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈ సారి పేపర్ ఈజీగా వచ్చిందని గ్రూప్1 ప్రిలిమినరి పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్
Read Moreరాజకీయాలకతీతంగా.. అన్న చెల్లెల్లా పని చేశాం
ములుగు జిల్లా అభివృద్ధి కోసం తాను, జగదీష్ అన్న, చెల్లెలు లాగా రాజకీయాలకతీతంగా కలిసి పని చేశామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వరంగల్ జిల్లా ములుగు జడ్పీ
Read Moreబాసరలో భక్తుల రద్దీ.. తాగునీరు లేక అవస్థలు
నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో జూన్ 11న భక్తుల రద్దీ నెలకొంది. అష్టమికి తోడు, రేపటినుంచే బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ
Read Moreహ్యాట్సాఫ్ సుమతి.. రైల్వే ట్రాక్పై పడుకున్న వ్యక్తిని కాపాడిన లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది
పశ్చిమ బెంగాల్లోని రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ ఘటనకు
Read Moreవాహనదారులకు షాక్ .. భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..
దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెంచనున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు మారే అవకాశాల
Read More













