అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత

అక్రమ ఇసుక టిప్పర్ల పట్టివేత

బోధన్, వెలుగు: బోధన్ ​మండలంలోని సిద్ధాపూర్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 టిప్పర్లను బుధవారం బోధన్​ రూరల్​ఎస్ఐ సందీప్​పట్టుకున్నారు. టిప్పర్లను సీజ్​చేసి స్టేషన్​తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాతో ఇబ్బందులు పడుతున్నామని సిద్ధాపూర్, కల్దుర్కి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం వాపోయారు