latest news
బామ్లానాయక్ తండాలో ఎట్టకేలకు భగీరథ పనులు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా బామ్లానాయక్ తండాలో భగీరథ పైప్ లైన్ పనులు మొదలయ్యాయి. తాగునీరు అందించడం లేదని ఈనెల 4న గ్రామ సర్పంచ్తో పాటు పా
Read Moreఓటీటీలపై నియంత్రణేది?..ఓటీటీలను సెన్సార్ పరిధిలోకి తేవాలి
సాధారణ మానవునికి సినిమా అనేది నేడు సర్వసాధారణ వ్యాపకంగా మారింది. అయితే నేటి ఆధునిక కాలంలో ఓటిటిల రాకతో తీరికలేని మానవునికి ఒక వరంలాగా మారాయి. నేటి స్మ
Read Moreపాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్నా ఓకే.. బీసీలకు రూ.లక్ష సాయంపై సర్కార్ క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయంపై ఇప్పటికే అర్హతలను నిర్ణయించిన బీసీ సంక్షేమ శాఖ.. తాజాగా మరికొన్ని అర్హతలనూ జోడించింది. బ
Read Moreదశాబ్దిలో చోటులేని పాత్రికేయ రంగం!
తెలంగాణ కోసం ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా.. ఫలానా వారు అలా ఉద్యమించారు, ఇలా ఉద్యమించారని వార్తా కథనాల రూపంలో బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం పా
Read Moreపేపర్లు కొన్నవారి డేటా రెడీ..మరో 48 మంది అరెస్టుకు రంగం సిద్ధం
సిట్ అదుపులో మాల్ ప్రాక్టీస్ అభ్యర్థులు! కోచింగ్ సెంటర్ల అభ్యర్థుల గుర్తింపు రమేశ్ ను విచారిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 50 మంది అరెస్టు ప
Read Moreడ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోబోయి.. బస్సు కింద పడి యువకుడు మృతి
బైక్ వెనక్కి తీస్తుండగా అడ్డుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి కరీంనగర్ లో ఘటన కరీంనగర్ క్రైం, వెలుగు: క
Read Moreఏపీలో సీపీఎస్ రద్దు...సీపీఎస్ స్థానంలో జీపీఎస్
అమరావతి : ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ స్థానంలో ‘ఏపీ గ్యారంటీడ్ పెన్షన్
Read Moreలక్నోలో సివిల్ కోర్టులోనే.. గ్యాంగ్స్టర్ హత్య
అడ్వకేట్ డ్రెస్లో వచ్చి కాల్పులు జడ్జి ముందే ఘటన ఇద్దరు పోలీసులు, ఓ మహిళకు గాయాలు 50కి పైగా క్రిమినల్ కేసుల్లో సంజీవ్ నిందితుడు  
Read Moreఆరు రోజులుగా ధాన్యం దించుకుంటలేరని ఇందారంలో లారీ డ్రైవర్ల నిరసన
జైపూర్, వెలుగు: ధాన్యం దించుకోవడం లేదని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం వరలక్ష్మి రైస్ మిల్ ఎదుట రాష్ట్ర రహదారి పై లోడ్&zwnj
Read Moreబోరు బావుల్లో చుక్కనీరు పడక.. ఉరేసుకుని రైతు ఆత్మహత్య
పంట దిగుబడి రాక పురుగుల మందు తాగిన మరో రైతన్న సిద్దిపేట జిల్లాలో విషాదం నల్గొండ జిల్లాలో అప్పుల బాధతో పత్తి రైతు బలవన్మరణం దుబ్బాక, సిద్ది
Read Moreఒడిశాలో మరో దారుణం.. గూడ్స్ బోగీల కింద నలిగి ఆరుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. స్టేషన్ లో చాలా రోజులుగా నిలిపి ఉంచిన గూడ్స్ ట్రైన్ ఈదురుగాలులకు ఉన్నట్టుండి కదిలింది. దీంతో దానికింద తల
Read Moreధరణి పై మాట్లాడేటోళ్లను ఉరికించున్రి
ధరణి పై ఎక్కువ మాట్లాడుతుండు.. నాలుగు తగిలించి బొక్కలో తోయించమంటారా సార్..!!
Read Moreప్రాజెక్ట్ ల కోసం నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాం..
తెలంగాణ వచ్చి10 సంవత్సరాలు అయింది. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ( జూన్ 7) ఇరిగేషన్ శాఖ సంబరాలు చేసుకుంటున్నామన్నారు మంత్రి హరీష
Read More













