
latest telugu news
సీఈసీ నియామకం .. అర్ధరాత్రి వేళా? కోర్టు విచారణకు ముందు ఎట్లా చేస్తరన్న రాహుల్
నేను అభ్యంతరం తెలుపుతూ నివేదిక అందించా ఈ ఎంపిక ప్రజల్లో మరింత ఆందోళన పెంచిందని కామెంట్ న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్ (సీఈ
Read Moreకుంభమేళాలో ఒక్క రోజే 99 లక్షల మంది పుణ్యస్నానం.. ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా భక్తులు హాజరు
ప్రయాగ్రాజ్, న్యూఢిల్లీ: మహా కుంభ మేళాకు రద్దీ కొనసాగుతోంది.. మరో వారం రోజుల్లో మేళా ముగియనుండడంతో జనం పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నా
Read Moreడేంజర్ బెల్స్ మోగొద్దంటే.. వాటర్ బెల్ కొట్టాల్సిందే !
సరిపడా నీళ్లు తాగక పిల్లల్లో అనారోగ్య సమస్యలు సిటీలో 36 డిగ్రీలకు చేరిన ఎండలు మార్చి, ఏప్రిల్ నాటికి 48 డిగ్రీలకు చేరే చాన్స్ స్కూళ్లల
Read Moreఆన్లైన్ బెట్టింగ్ల్లో రూ.25 లక్షలు నష్టపోయి సూసైడ్..ఖమ్మంలో ఉరేసుకుని చనిపోయిన ఐటీ ఎంప్లాయ్
ఖమ్మం టౌన్, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగ్ లు ఆడి రూ. లక్షల్లో కోల్పోయి.. అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం సిటీలో జరిగింది. క
Read Moreకొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల సందడి
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామునుంచే క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని
Read Moreమహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు యాదగిరి గుట్ట సిద్దం
యాదగిరి నర్సన్న స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలకు గుట్ట ముస్తాబైంది. ఇయ్యాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజల
Read Moreకోతులను కొట్టబోయి బావిలో పడి వ్యక్తి మృతి.. వరంగల్ జిల్లా మడిపల్లిలో ఘటన
నెక్కొండ, వెలుగు: కోతులను కొట్టబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రైతు
Read Moreమంచిర్యాల జిల్లా ఆవుడంలో పులి సంచారం.. గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరిక
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల అడవుల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులు
Read Moreనీ బుర్రలోని చెత్తనంతా బయటపెట్టినవ్.. యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
పాపులారిటీ ఉందికదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్ అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం న్యూఢిల్లీ: ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగ
Read Moreవాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్.. హైకోర్టులో గుండెపోటుతో మృతి
హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్&zw
Read Moreభూపాలపల్లి జిల్లా పల్గులలో కనిపించిన పెద్దపులి.. ఎడ్లబండిపై చేనుకు వెళ్తుండగా చూసిన రైతు
మహదేవపూర్,వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పల్గులలో మంగళవారం రైతు కంటపడింది. ఉదయం గ్రామానికి చెందిన నిట్టూరి బాపు ఎడ్లబండి పై వ
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి శ్రీధర్ బాబు
బెల్లంపల్లిలో ఐటీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తం ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఆ పార్టీల విమర్శలంటూ ఫైర్ బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో కాంగ
Read Moreమర్డర్ కేసులో 17 మందికి జీవిత ఖైదు.. నల్గొండ స్పెషల్ సెషన్స్కోర్టు తీర్పు
మోత్కూరు, వెలుగు: మర్డర్ కేసులో 18 మంది నిందితులకు జీవిత ఖైదు, రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ నల్గొండ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జి రోజా రమణి
Read More