latest telugu news

Gold Rates Today: అస్సలు తగ్గట్లేదు.. హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ఎక్కడా తగ్గట్లేదు. భారత్లో రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్లు పడిపోతున్నా.. గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి చేరుకుంటూనే ఉంది. అంతర్జాతీయ మా

Read More

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మంచు మనోజ్ హైడ్రామా

వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు హీరో మంచు మనోజ్. తాజాగా తిరుపతి లో భాకరాపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటంతో హైడ్రామా నెలకొంది. తిరుపతి

Read More

కెనడాలో పల్టీ కొట్టిన విమానం.. ల్యాండింగ్ సమయంలో తిరగబడిన డెల్టా ఎయిర్ లైన్స్

అమెరికాలో వరుస ప్రమాదాలు మరువక ముందే.. కెనడాలో మరో విమానం ప్రమాదం జరిగింది. తాజాగా కెనడాలో 80 మందితో కూడిన డెల్టా ఎయిర్ లైన్స్ 4819 ల్యాండింగ్ సమయంలో

Read More

సీఎం అభ్యర్థులే దొర్కుతలేరు.. బీజేపీపై ఆతిశి విమర్శలు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎంపికకు సంబంధించి జాప్యం ఎందుకు జరుగుతోందని మాజీ సీఎం ఆతిశి బీజేపీని నిలదీశారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం ఉన్న నేతలు ఎవరూ

Read More

పారాగ్లైడింగ్తో ఎగ్జామ్ సెంటర్​కు.. పరీక్ష రాసేందుకు డిగ్రీ స్టూడెంట్ అడ్వెంచరెస్ ఫీట్

ముంబై: ఓ పక్క విపరీతంగా ట్రాఫిక్, మరోవైపు ఎగ్జామ్​కు టైం అవుతుండటంతో డిగ్రీ స్టూడెంట్ ఏకంగా పారాగ్లైడింగ్ చేసి ఎగ్జామ్ సెంటర్​కు చేరుకున్నాడు. దీనికి

Read More

సీఎం అభ్యర్థులే దొర్కుతలేరు.. బీజేపీపై ఆతిశి విమర్శలు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎంపికకు సంబంధించి జాప్యం ఎందుకు జరుగుతోందని మాజీ సీఎం ఆతిశి బీజేపీని నిలదీశారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం ఉన్న నేతలు ఎవరూ

Read More

రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీపై విమర్శలు .. స్టాలిన్​ సర్కారుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

Read More

చైనాను శత్రువుగా చూడొద్దు.. భారత్​ తన వైఖరి మార్చుకోవాలన్న కాంగ్రెస్​ నేత శామ్​ పిట్రోడా

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఆ పార్టీ ఓవర్సీస్​చీఫ్​ శామ్ ​పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. చైనా విషయంలో భారత్​ తన వైఖరి మార్చుకో

Read More

శామీర్ పేట చెరువు నుంచి సందీప్ సాగర్ మృతదేహం లభ్యం

శామీర్ పేట, వెలుగు: చెరువులో నీట మునిగిన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం పొన్నాల గ్రామ పరిధిలోని గండిచిత్తారమ్మ- పెద్

Read More

అనారోగ్య సమస్యలతో కానిస్టేబుల్ సూసైడ్.. సికింద్రాబాద్​లో ఘటన

పద్మారావునగర్, వెలుగు: అనారోగ్య సమస్యలతో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకొని మృతి చెందాడు. మహాంకాళి ఇన్స్​పెక్టర్ పరుశురామ్ ​వివరాల ప్రకారం.. 2014 బ్యాచ్​

Read More

తల్లి, భార్య, కొడుకును చంపి ఇంజినీర్ ఆత్మహత్య.. కర్నాటకలోని మైసూరులో ఘటన..

మైసూరు: కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. మైసూరు సిటీలోని ఓ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమాన

Read More

కబ్జాదారులకు నోటీసులు.. జగద్గిరిగుట్టలో ఆలయ భూముల రక్షణకు హైడ్రా, రెవెన్యూ చర్యలు

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలో ఆలయ భూముల రక్షణకు హైడ్రా, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఆలయ భూములను కొందరు వ్యక్తులు పలు సంఘాల పేరుతో

Read More

పడవలో ప్రయాగ్​రాజ్​కు.. రెండు రోజుల్లో 550 కిలోమీటర్లు ప్రయాణించిన ఏడుగురు బిహారీలు

కొన్ని కోట్ల మందిలాగే వారు కూడా మహా కుంభమేళాలో పాల్గొనాలనుకున్నారు. అయితే.. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి వందల కిలోమీటర్ల క

Read More