latest telugu news

వేధింపులు భరించలేకే.. అన్నను కత్తులతో పొడిచిన తమ్ముళ్లు 12 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన మేడ్చల్ పోలీసులు

మేడ్చల్, వెలుగు: మేడ్చల్​లో పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పన్నెండు గంటల్లోనే మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు

Read More

జాబ్ అన్నారు.. నిండా ముంచారు.. సికింద్రాబాద్లో రూ.1.39 లక్షల కొట్టేసిళ్లు

బషీర్​బాగ్, వెలుగు: జాబ్ పేరిట ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 28 ఏండ

Read More

ప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డ.. అల్వాల్ ఆలయం ముందు వదిలేసిన ఇద్దరు మహిళలు

అల్వాల్, వెలుగు: అప్పుడే పుట్టిన మగబిడ్డను ప్లాస్టిక్ కవర్​లో చుట్టి ఇద్దరు మహిళలు ఆలయం ముందు వదిలేసి వెళ్లారు. మేడ్చల్ జిల్లా అల్వాల్​వెంకటాపురం డివి

Read More

ముచ్చింతల్లో రామానుజ బ్రహ్మోత్సవాలు.. 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామ నగరంలో రామానుజ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేక పూజల్లో భాగంగా సోమవారం 108 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన

Read More

గాంధీ సర్జరీ వింగ్లో స్కిల్​ ల్యాబ్ షురూ

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలోని జనరల్ సర్జరీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్ ను సోమవారం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, గ

Read More

ప్రతి ఇంటికి వెళ్లాలి.. టెస్టులు చేయాలి.. ఆశా, హెల్త్​ సిబ్బందికి డీఎంహెచ్ఓ ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి ఇల్లు తిరుగుతూ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా, హెల్త్​ సిబ్బందికి హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. వెంకట్

Read More

శంషాబాద్లో కార్లతో స్టంట్స్.. నిందితులు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​లో ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో ప్రమాదకర స్టంట్స్ చేసిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను శంషాబా

Read More

జీడిమెట్లలో కరెంట్​ షాక్​తో బాలుడు మృతి

జీడిమెట్ల, వెలుగు: సూరారంలో కరెంట్​షాక్​తగిలి బాలుడు మృతి చెందాడు. కైసర్​నగర్​కు చెందిన మహ్మద్​ అలీమ్ ​ఖాన్​కొడుకు ఎజాజ్​(13) స్థానిక అరబిక్​ పాఠశాలలో

Read More

కోర్​సిటీలో సీవరేజీ నెట్​వర్క్ ​విస్తరిస్తాం.. వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: మూసీ నదికి ఉత్తరాన కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడంతోపాటు మరింతగా విస్తరిస్తామని మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్​రె

Read More

చివరి రోజు నుమాయిష్ ​కిటకిట.. ఎగ్జిబిషన్ ​ఆదాయంతో విద్యాసంస్థల విస్తరణకు కృషి

బషీర్​బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​లో 46 రోజులుగా కొనసాగుతున్న ‘నుమాయిష్’ సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో సందర్శకులు

Read More

రేషన్​ కార్డులిచ్చే బాధ్యత సివిల్​ సప్లయీస్​దే.. ఇక వార్డు సభల్లో అర్హుల జాబితా చదవడం లేనట్టే..

ప్రజాపాలనకు5.40 లక్షల అప్లికేషన్లు మీ సేవకు మరో 85 వేలు   రెండు సార్లు అప్లై చేసుకున్న వాళ్లెందరో.. స్క్రూటినీ చేసి కొత్త కార్డులు జారీ

Read More

ఏపీ జల దోపిడీపై కేఆర్ఎంబీ దాటవేత .. కోటాకు మించి 130 టీఎంసీల నీటిని తోడేసినా పట్టించుకోని కృష్ణా బోర్డు

అధికారులు ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటవేత క్యారీ ఓవర్​ వాటర్​పైనా తేల్చకుండా ట్రిబ్యునల్​పైకి నెట్టేస్తున్న బోర్డు హైదరాబాద్, వెల

Read More

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఇద్దరు యువకులు బలి.. హైదరాబాద్‌‌లో ఒకరు, కామారెడ్డి జిల్లాలో మరొకరు ఆత్మహత్య

బెట్టింగ్‌‌లతో రూ.కోటి 30 లక్షలు అప్పు చేసిన సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్​ రూ.2.60 లక్షలు పొగొట్టుకున్న ఆఫీస

Read More