
latest telugu news
3,900 మందికి మలబార్ స్కాలర్షిప్స్
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత విద్యాసంవత్సరంలో తెలంగాణలోని 116 కాలేజీల్లో చదివే 3,900 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్స్ ఇస్తామని మలబార్ గోల్డ్ అండ్
Read Moreఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. త్వరలో జర
Read Moreమా సర్కారు ఉన్నందువల్లే వివక్ష పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఇండియా బడ్జెట్ కాదని.. బిహార్ బడ్జెట్ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కా
Read Moreస్టార్టప్లకు మరిన్ని నిధులు.... రూ.10వేల కోట్లతో కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్
న్యూఢిల్లీ: మనదేశంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 10వేల కోట్ల కార్పస్తో కొత్త ఫండ్ ఆఫ్
Read Moreరియల్ ఎస్టేట్కు రాష్ట్ర ప్రభుత్వ దన్ను ప్రశంసించిన నరెడ్కో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రియల్ ఎస్టేట్అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవెలప్మెంట్ కౌన్సిల్
Read Moreఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్లకు భారీగా కేటాయింపులు.. 84 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్ సెక్టార్లలో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్( పీఎల్&zw
Read Moreద్రవ్యలోటు @ 4.8 శాతం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా
Read Moreజీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కిందటి నెలలో ప్రభుత్వానికి రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడంతో కిందటేడాద
Read Moreక్యాపెక్స్కు 11.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: 2025–26 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ప్రస
Read Moreఅద్దెపై టీడీఎస్ రూ.6 లక్షల పైనుంటేనే
న్యూఢిల్లీ: ఇంటి అద్దె ఏడాదికి రూ. ఆరు లక్షల పైనుంటేనే ఇక నుంచి ఎట్సోర్స్(టీడీఎస్) పడనుంది. రూ.2.4 లక్షల నుంచి రూ.ఆరు లక్షలకు లిమిట్
Read Moreబీమా రంగంలో 100 % ఎఫ్డీఐలకు ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐలు) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతామని బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతా
Read Moreవచ్చే వారం కొత్త ఐటీ బిల్లు
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు పన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశ పెడతామని మంత్రి నిర్మల ప్రకటించారు. దీనిని సులువుగా అర్థం చేసుకోవచ్చని, చట్టాలన
Read Moreమార్కెట్లో నో రియాక్షన్.. ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
న్యూఢిల్లీ: బడ్జెట్ రోజు జరిగిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో బెంచ్మార్క్ ఇండెక్స్లు ఫ్లాట్గా ముగిశాయి. ఇం
Read More