
latest telugu news
కోతుల బారి నుంచి తప్పించుకోబోయి.. సిమెంట్ కంపెనీ కార్మికుడు మృతి
బెల్లంపల్లి రూరల్, వెలుగు: డ్యూటీకి వెళ్తున్న ఓ కార్మికుడిపై కోతులు దాడి చేయగా, వాటిని తప్పించుకునే క్రమంలో కింద పడి ట్రీట్&zw
Read Moreనకిలీ విత్తనాలతో నష్టపోయాం.. కొడంగల్ లో హైవేపై రైతుల ధర్నా
కొడంగల్, వెలుగు: నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయామని ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కొడంగల్లో రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాచ
Read Moreభక్తులతో కిక్కిరిసిన వేములవాడ.. దర్శనానికి 5 గంటలు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు, ఏపీ, మహారాష్
Read Moreకొండగట్టు అంజన్నకు రూ.1.50 కోట్ల ఇన్కం
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన అంజన్న పెద్ద జయంతి సందర్భంగా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు
Read Moreమహబూబ్నగర్ ఫలితంపై ఉత్కంఠ.. కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్య టఫ్ ఫైట్
సొంత జిల్లాలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ పోటాపోటీగా కార్య
Read Moreఏపీ రిజల్ట్స్పై రూ.కోట్లలో బెట్టింగ్
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్&z
Read Moreఆర్టీసీ బస్సు ఢీకొని పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి
కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయురాలు మృతి చెందారు. కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద జూన్ 2వ తేదీ
Read Moreగన్తో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ మృతి
అన్నమయ్య జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో
Read Moreట్యాంక్ బండ్ పై దశాబ్ది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్, గవర్నర్
ట్యాంక్ బండ్ దగ్గర జరగుతున్న తెలంగాణ అవిర్భావ వేడుకలు సీఎం రేవంత్, గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఘన స
Read Moreపదేళ్ల కన్న కొడుకును హత్య చేసిన ట్రాఫిక్ జవాన్
గుజరాత్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రాఫిక్ బ్రిగేడ్ జవాన్ తన పదేళ్ల కుమారుడికి విషం ఇచ్చి గొంతుకోసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Read Moreయూపీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో భూకంపం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశార
Read Moreజైలులో లొంగిపోయే ముందు హనుమాన్ టెంపుల్ లో కేజ్రీవాల్ పూజలు
తీహార్ జైలులో లొంగిపోయే ముందు హనుమాన్ టెంపుల్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యే క పూజలు నిర్వహించారు. జూన్ 2వ తేదీ ఆదివ
Read Moreమహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో నైతికంగా కాంగ్రెస్ గెలిచింది: జూపల్లి
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నైతికంగా విజయం సాధించిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జూన్ 2వ తేదీ ఆదివారం సచివాల
Read More