
latest telugu news
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గట్టేక్కే పరిస్థితి లేదు: మల్లన్న
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గట్టేక్కే పరిస్థితి లేక బీఆర్ఎస్ అభ్యర్థి అధికారుల మీద బురద చల్లుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల
Read Moreనాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ సిటీలో ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఆస్తులతోపాటు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. 2024, జూన్ 6వ తేద
Read Moreచిరంజీవి ఇంట్లో మెగా సెలబ్రేషన్స్
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి ఘన స్వాగతం పలికారు. 2024, జూన్ 4వ తేదీ గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని
Read Moreఎయిర్ పోర్టులో నన్ను కొట్టారు: కంగనా రనౌత్
కొత్త గెలిచిన ఎంపీ.. సినీ నటి కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. చండీఘర్ ఎయిర్ పోర్టులో చెకింగ్ దగ్గర సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది.. నన్ను చెంప దెబ్బ కొట్ట
Read Moreఉమ్మడి రాష్ట్రంలోనూ 8 ఎంపీ సీట్లు రాలే: లక్ష్మణ్
ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి ఏనాడు 8 ఎంపీ సీట్లు రాలేదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి 35శాతం ఓట్లు సాధించామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ క
Read Moreనాకేం తక్కువ!.. కేబినెట్ రేసులో కమలం లీడర్లు
మంత్రిపదవి ఆశిస్తున్న 8 మంది తెలంగాణ ఎంపీలు రకరకాల ఈక్వేషన్స్ తో ప్రయత్నాలు సంకీర్ణ సర్కారులో రాష్ట్రానికి ఎన్ని మంత్రప
Read Moreమూడు రౌండ్లు పూర్తి.. తీన్మార్ మల్లన్న ముందంజ
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్లు ముగిశాయి. మూడో రౌ
Read Moreహైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం.. ఉరుములు, మెరుపులు
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షం పడుతుంది. 24 గంటల్లోనే రెండోసారి భారీ వాన పడుతుంది. 2024, జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక్కసారిగా వా
Read Moreఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూన్ 5వ తేదీ బుధవారం దక్షిణ ఢిల్లీలోని లజ్పత్ నగర్లోని ఐ7 చౌదరి ఐ సెంటర
Read Moreజూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read Moreప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి: వైఎస్ షర్మిల
ఏపీ ఫలితాలపై ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె జూన్ 5వ తేదీ బుధవారం సోషల్ మీడియా ద్వారా 'రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస
Read Moreసినిమాల నుండి పార్లమెంటుకు.. లోక్ సభ ఎన్నికలలో గెలిచిన సినీ ప్రముఖులు వీరే
ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జూన్ 4న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)
Read Moreముంబైలో భారీ వర్షాలు.. రహదార్లు జలమయం
మహారాష్ట్ర: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతితో జూన్ 5వ తేదీ బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలో తేలికపాట
Read More