latest updates
సోమవారం ఢిల్లీలో మాయమై.. మంగళవారం రాంచీలో ప్రత్యక్షమైన సీఎం
విమానం ఢిల్లీలోనే వదిలేసి.. రోడ్డుమార్గంలో ప్రయాణం ఢిల్లీలోని సోరెన్ ఇంట్లో రూ. 36 లక్షలు, రెండు బీఎండబ్ల్యూ కార్లు సీజ్ చేసిన ఈడీ రాంచీ
Read Moreబీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీషీట్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లోని 21వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఇటీవల రిటైర్డ్&nbs
Read Moreగల్ఫ్ ఏజెంట్ ఆత్మహత్యాయత్నం
నకిలీ వీసాల వ్యవహారంలో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే.. మెట్ పల్లి, వెలుగు: దుబాయ్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు ఇప్పించిన గల్ఫ్ఏజ
Read More11 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులపై విధించిన సస్పెన్షన్&
Read Moreఆపరేషన్ చేస్తుండగా మహిళ మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ధర్నా సిద్దిపేట రూరల్, వెలుగు : ఆపరేషన్ చేస్తుండగా మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణ
Read Moreమరొకరిపై దాడి చేసిన ఎలుగు.. భద్రాద్రిలో వణుకుతున్న జనాలు
మొన్న మద్దుకూరులో...ఇప్పుడు చండ్రుగొండలో... చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సోమవారం ఒకరిపై ఎలుగుబంటి దాడి
Read Moreనకిలీ పాస్పోర్టు కేసులో ఎస్బీ ఏఎస్ఐ అరెస్టు
నిజామాబాద్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లతో పాస్పోర్టులు తయారు చేసిన కేసులో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఏఎస్ఐ లక్ష్మణ్ ను హైదరాబాద్ సీఐడీ పోలీసులు మంగళవా
Read Moreభూమి ఆక్రమించారని మాజీ ఎంపీపీపై .. దాడికి గ్రామస్తుల యత్నం
సూర్యాపేట జిల్లా కోదాడలో ఉద్రిక్తత కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూమి ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని
Read Moreమీడియా తప్పుడు ప్రచారం వల్లే ఓడినం : వేముల ప్రశాంత్ రెడ్డి
బెల్లంపల్లి, వెలుగు : బీఆర్ఎస్ పై మీడియా తప్పుడు ప్రచారం చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ 
Read Moreబీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్ల రాజీనామా
నర్సంపేట మున్సిపల్చైర్పర్సన్పై అవిశ్వాసం వీగడంతో నారాజ్ బలం లేదని మీటింగ్కు హాజరుకాని మెజారిటీ కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే తీరుకు ని
Read Moreములుగులో దొంగనోట్ల కలకలం.. కరెంట్ బిల్లుల వసూళ్లలో వచ్చిన రెండు 500 నోట్లు
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లులు వసూలు చేసే క్రమంలో దొంగనోట్లు వచ్చాయని బ్యాం
Read Moreకెమికల్ ఇండస్ట్రీలో కార్మికుడు మృతి.. విధులు నిర్వహిస్తూ కుప్పకూలిండు
సంగారెడ్డి(హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర పీఎస్ పరిధిలోని బోర్పట్ల గ్రామ సమీపంలో ఉన్న ఎపిటోరియ (అరబిందో) కెమికల్ ఇండస్ట్రీలో ఓ కార్మికుడ
Read Moreఇల్లు కట్టిస్తానని నిరంజన్రెడ్డి హామీ ఇచ్చి అప్పుల పాలు చేసిండు
రేవల్లి, వెలుగు : మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తనను మోసం చేయడంతో అప్పుల పాలయ్యానని వనపర్తి జిల్లా రేవల్లి మండలం గొల్లపల్లి గ్రామ మాజీ ఉప సర్పం
Read More