latest updates

యెస్ బ్యాంక్ లాభం రూ.231 కోట్లు

న్యూఢిల్లీ: యెస్ బ్యాంక్  నికర లాభం డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ము

Read More

బేసిక్ ట్యాక్స్ మినహాయింపు రూ.5 లక్షలకు పెరుగుతదా?

న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటిన (గురువారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్‌‌‌‌‌‌‌&zw

Read More

నిందితుడికి సహకరించిన సీఐ సస్పెన్షన్

నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్  కర్నూల్  జిల్లాలో సంచలనం సృష్టించిన 11 మంది సీరియల్  హత్య కేసులో నిందితుడు రామాటి సత్యనారాయణకు సహకరించిన

Read More

పెండ్లయిన 8 నెలలకే భార్యభర్త సూసైడ్

గుడిహత్నూర్‌, వెలుగు : ఆ జంటకు పెండ్లి జరిగి పట్టుమని ఏడాది కూడా కాలేదు. ఉన్నట్టుండి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త

Read More

సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కీసర, వెలుగు: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

Read More

ఇండియా – ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ : మూడో రోజు సైతం ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్

ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా – ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్​కు మూడో రోజు సైతం ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం వీకెండ్ కావడంతో

Read More

అధికారం పోగానే ఫూలే విగ్రహం గుర్తొచ్చిందా? : బీసీ విద్యార్థి సంఘం నేతలు

ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డ బీసీ విద్యార్థి సంఘం నేతలు ఓయూ, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో  ఫూలే విగ్రహం పెట్టాలని గుర్తు

Read More

బహుజనవాదం రాజకీయ ఉద్యమంగా మారాలె : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముషీరాబాద్, వెలుగు: బహుజన వాదం బలమైన రాజకీయ ఉద్యమంగా మారాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా

Read More

లారీ ఢీకొని చిన్నారి మృతి : నల్లకుంట పీఎస్ పరిధిలో ఘటన

ముషీరాబాద్, వెలుగు: లారీ ఢీకొని చిన్నారి చనిపోయిన ఘటన నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలోని మాణికేశ్వర్​నగర్​

Read More

ట్రాఫిక్‌‌‌‌ సమస్యను ఎలా పరిష్కరిద్దాం?

కన్వర్జేషన్ మీటింగ్​లో చర్చించిన పోలీసులు, బల్దియా అధికారులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్లానింగ్ హైదరాబాద్‌‌‌‌, వెలుగ

Read More

సర్కారీ బడులకు కమర్షియల్ విద్యుత్ బిల్లింగ్ ఎలా వేస్తరు : కిషన్ రెడ్డి

బిల్లులు కట్టకుంటే ప్రభుత్వాన్ని అడగండి విద్యుత్ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ హైదరాబాద్, వెలుగు: పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ

Read More

ఆన్ లైన్ లో అమ్మకానికి లవ్ అగ్రిమెంట్.. ధరెంతంటే..

వెరీ వెరీ టూమచ్ అనుకోవచ్చు.. ఇది పచ్చి నిజం.. లవ్ అగ్రిమెంట్.. మొదట ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకునే వారు.. ఆ తర్వాత తల్లిదండ్రులు చూపించినోళ్లను చే

Read More

బార్బెక్యూ రెస్టారెంట్ లో ఫుడ్ పాయిజన్.. 16మందికి అస్వస్థత

జనవరి 24న రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ కారణంగా 16 మంది కస్టమర్లు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో తమిళనాడులోని వెలాచ్చేరి పోలీసులు రెస్టారెంట్ యజమానిపై, ఇద్దరు

Read More