Manchiryal

స్మార్ట్​ఫోన్​ కోసం యువతి సూసైడ్​

జైపూర్, వెలుగు: స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఇంటర్​ చదువుతున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం కిష్టాపూర్ గ్రామంలో జరి

Read More

బురద ఉందని అంబులెన్స్ రాలేదు.. ఎండ్లబండిలో వెళ్లేసరికి పానం పోయింది

అంబులెన్స్ రాలేక.. వాగు దాటేసరికి పానం పోయింది బురద రోడ్డు పై నరకయాతన గిరిజనుడి మృతి బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని అడవిలో ఉన్న మారుమూల గి

Read More

కరెంట్ కట్ చేశారని యువతి సూసైడ్

బిల్లు కట్టలేదని కరెంట్ కట్ మనస్తాపంతో యువతి సూసైడ్ భీమిని, వెలుగు: కరెంట్ బిల్లు కట్టలేదని అధికారులు కనెక్షన్ కట్ చేయడంతో మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య

Read More

సీఎం హామీ ఇచ్చినా.. అందని పట్టాలు

కోల్ బెల్ట్ వ్యాప్తంగా 35 వేల కుటుంబాల ఎదురుచూపులు కంపెనీ నుంచి ప్రభుత్వానికి భూమి ట్రాన్స్​ఫర్​ సర్వేలు చేసి పత్తాలేకుండా పోయిన ఆఫీసర్లు సింగరేణి స్

Read More

నిండా ముంచిన గోదారి

మూడు జిల్లాల్లో 30 వేల ఎకరాల్లో పంట నష్టం గోదావరి, ఉపనదుల వెంట ఈసారి అదనపు ముంపు కొత్త రిజర్వాయర్లతో పెరిగిన ఎగపోటు రిజర్వాయర్ల వెంట కరకట్టలు లేక వందల

Read More

రేట్లు పెంచిన్రు.. కోట్లు మింగిన్రు!

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టు (ఓసీపీ) భూసేకరణలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భూము

Read More

మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు కలకలం

మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్‌ సోకింది. మంచిర్యాల జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన

Read More

ఫోన్ చేస్తే ఇంటికే పైసలు: ఎస్‌బీఐ క్యాష్ హోమ్ డెలివరీ సర్వీస్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మంచిర్యాల రీజియన్ పరిధిలోని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో క్యాష్ హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించారు . క

Read More

వివేక్ సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు

రాష్ట్రంలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీగా నేతలు కమలం గూటికి చే

Read More

పొలంలో దిగి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్లు

నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండే కలెక్టర్లు పొలంబాట పట్టారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. బురదలో దిగారు. గోవిందరావుపేట మండలం రంగాపు

Read More

దొంగలముఠా అరెస్ట్: 11 లక్షల ఆభరణాల స్వాధీనం

మంచిర్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. 11 లక్షల 80 వేల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అర

Read More

పాపం పాప:  అమ్మ శవం పక్కనే 24 గంటలు

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. అదే గదిలో 24గంటల పాటు పది నెలల పాప ఆకలితో తల్లడిల్లిపోయిం ది. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలోచోటుచేసుకుంది. కుట

Read More