Manchiryal
తల్లీకూతురు దారుణహత్య.. అల్లుడే చంపాడని అనుమానం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వే ఓవర్బ్రిడ్జి సమీ
Read Moreగుట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు
గుట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్లు రియల్టర్లతో సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కు లేఅవుట్, ఎల్ఆర్ఎస్ రూల్స్ బ్రేక్ తాజాగా మంచిర్యాల సబ్రిజిస్ట్రార్
Read Moreరాత్రి ఒంటిగంటకు టోకెన్లు.. ఉదయం 5 గంటలకు రేషన్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ రేషన్ డీలర్ లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడు. ఏసీసీ ఏరియాలోని 15వ నెంబర్ రేషన్ దుకాణంలో డీలర్ వెంకటస్వామి.. కర్ఫ్యూ టై
Read Moreప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ‘కాకా ఫౌండేషన్’
మంచిర్యాల: కరోనా క్రైసిస్ సమయంలో ఇబ్బందులు పడుతున్నవారందరికీ కాకా ఫౌండేషన్ ఆపన్నహస్తం అందిస్తోంది. తాజాగా కాకా ఫౌండేషన్ సౌజన్యంతో బీజేపీ కోర్ కమి
Read Moreకరోనా లక్షణాలున్నోళ్లు ఈ 6 జిల్లాల్లోనే ఎక్కువ
గ్రేటర్ హైదరాబాద్లో 96,770 మందికి దగ్గు, జ్వరాలు మంచిర్యాల, కొత్తగూడెంలోనూ భారీగా నమోదు ఆ తర్వాత నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్ది
Read Moreపేదలకు అండగా కాకా ఫౌండేషన్
వంద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ జైపూర్/భీమారం, వెలుగు: లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలు
Read Moreఅక్రమ వెంచర్లకు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసుకున్న అధికార పార్టీ లీడర్లు
అధికార పార్టీ లీడర్ల అనధికార భూదందా పార్టీషన్లకు నిరాకరించిన సబ్రిజిస్టార్తో గొడవ ఆయన లీవ్లో ఉన్నప్పుడు ఇ
Read Moreఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి
ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతిచెందాడు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్&zwn
Read Moreకిరాణ మర్చంట్ కొడుకు సివిల్ సర్వెంట్
అఖిల్ మహాజన్ ఐపీఎస్ కిరాణ మర్చంట్ కొడుకు సివిల్ సర్వెంట్ అయ్యిండు ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా 213 ర్యాంక్ లా అండ్ ఆర్డర్,
Read Moreడివైడర్ పై నుంచి దూసుకెళ్లిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
గోదావరిఖని : రామగుండం రాజీవ్ రహదారి మల్యాల పల్లి సమీపంలోని ఎన్టీపీసీ రైల్వే బ్రిడ్జి సమీపాన ఆర్టీసీ బస్సు డివైడర్ పై నుంచి పక్కకు దూసుకెళ్లింది. వేగంగ
Read More284 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
మంచిర్యాల జిల్లాలో 284 మంది పంచాయతీ కార్యదర్శులకు అసిస్టెంట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివిధ గ్రామాలకు చెందిన 50 మందికి ఉపాధీ హామీ పని కల్పించ
Read Moreఅధికారులను కదిలించిన ఫేస్బుక్ వీడియో
రైతు వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ ను ఆదేశించిన సీఎస్ రైస్మిల్లర్తో కొనుగోలు చేయించిన సివిల్ సప్లై ఆఫీసర్లు మంచిర్యాల, వెలుగు: సన్న వడ్లను పండించ
Read Moreపరిహారం కోసం రైతుల ధర్నా
కాళేశ్వరం బ్యాక్వాటర్తో 10 వేల ఎకరాల్లో పంట నష్టం మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో ముంపు రైతుల ఆందోళన జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ కలెక్టరేట్ ఎదుట ధర
Read More