గోదావరిఖని : రామగుండం రాజీవ్ రహదారి మల్యాల పల్లి సమీపంలోని ఎన్టీపీసీ రైల్వే బ్రిడ్జి సమీపాన ఆర్టీసీ బస్సు డివైడర్ పై నుంచి పక్కకు దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా డివైడర్ ఎక్కి పక్కనే రక్షణ గోడ పక్కన నిలిచిపోవడంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. కొందరు బస్సులో నుంచి ఎగిరి కిందపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల డిపోకు చెందిన ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనప్పుడు 30 మందికిపైగానే ప్రయాణికులున్నట్లు సమాచారం.
డివైడర్ పై నుంచి దూసుకెళ్లిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
- తెలంగాణం
- March 22, 2021
లేటెస్ట్
- IPL 2024: బెంగళూరు బాటలోనే ముంబై.. ప్లే ఆఫ్ ఆశలు ముగిసినట్టేనా..?
- బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్
- కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్
- Jai Hanuman: జై హనుమాన్ నుండి కొత్త పోస్టర్.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నావ్ ప్రశాంత్ అన్నా!
- సీఎం జగన్ పై దాడి కేసు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
- Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్లో ఒకడిగా ఉంటాడు
- భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..
- ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది : కడియం శ్రీహరి
- V6 DIGITAL 23.04.2024 AFTERNOON EDITION
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్