Manchiryal

బస్​ డిపో కోసం మా భూమిని గుంజుకున్నరు

అన్యాయం చేస్తున్నాడని బాధితుల ఆవేదన  పీఎస్​లో పెట్టి నిర్బంధించారని ఆరోపణ న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక  చెన్నూర్​, వె

Read More

మంచిర్యాలలో చెన్నయ్ షాపింగ్ మాల్  

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్​లో ఏర్పాటు చేసిన చెన్నయ్ షాపింగ్ మాల్‌ను​ హీరోయిన్ కృతిశెట్టి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు శనివారం

Read More

రైతులను ఆగం జెయ్యనీకే..దిక్కుమాలిన దందాలు

మంచిర్యాల జిల్లా తాండూర్ లో పోలీసులు 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్​చేశారు. తాండూరు నుంచి బీటీ -3 నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్నట్టు

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్​ హైస్కూల్​కు చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్​ స

Read More

కాసిపేట ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

మంచిర్యాల జిల్లా: కాసిపేటలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం

Read More

రూ.100 లేవన్న బాల్క సుమన్ కు.. వందల కోట్లు ఎట్లొచ్చినయ్:షర్మిల

దొర పక్కన కూర్చొనే సరికి బాల్కసుమన్ కు దొర పోకడలు వచ్చాయి:షర్మిల మంచిర్యాల జిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్

Read More

199వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

మంచిర్యాల జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 199వ రోజు కొనసాగుతోంది. లక్షెట్టిపేట నుంచి ప్రారంభమైన పాదయ

Read More

పోడు భూముల కోసం 2  గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

మంచిర్యాల జిల్లా: పోడు భూముల కోసం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సోమేనపల్లి, నెన్నల మండలం కొనంపేట గ్రామాల మహిళా రైతులు ఘర్షణకు దిగారు. కారం పొట్లాలు

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రూల్స్​కు విరుద్ధంగా 3.50 లక్షల పిల్లలు పంపిణీ చిన్నవి సప్లై చేసిన  ఏజెన్సీ నిర్వాహకులు నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో చేప పిల్లల పం

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మూడున్నరేండ్లుగా గోదాముల్లోనే 2 వేల క్వింటాళ్లు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన సన్న బియ్యం మూడున్నరేండ్లు

Read More

ప్లాంట్​ మూసేస్తే 300 కుటుంబాలు రోడ్డుపాలు

డిసెంబర్​7 తో ముగియనున్న పీపీఏ గడువు  కార్మికులను డ్యూటీలకు రావొద్దని నోటీసులు ప్లాంట్​ మూసేస్తే 300 కుటుంబాలు రోడ్డుపాలు  భూములమ్మ

Read More

లెదర్ పార్కును వెంటనే పునరుద్ధరించాలి

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా: ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళి

Read More

మంచిర్యాల ఎస్టీపీపీకి రెండు జాతీయ అవార్డులు

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్(ఎస్టీపీపీ)​కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి.  ఎన్టీపీసీలో తీసుకున్న

Read More