Medak District
అవినీతి ఆరోపణలతో గౌరారం ఎస్సై సస్పెన్షన్
నకిలీ బంగారం కేసులో సొమ్ము స్వాహా మేజర్లయిన ప్రేమ జంటను విడదీసిన ఆఫీసర్ నిజమేన
Read Moreజడ్జి చొరవతో అనాథ పిల్లలకు ఆధార్ కార్డులు
శివ్వంపేట, వెలుగు : మండలంలోని మగ్దుంపూర్ లోని బేతాని సంరక్షణ అనాథ ఆశ్రమంలో ఉన్న 30 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. దీంతో వారికి పింఛన్, రేషన్రావడం
Read Moreసంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ గా రామచందర్ నాయక్
కంది, వెలుగు : సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గురువారం రాథోడ్ రాంచందర్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం కమిటీ ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, సభ
Read Moreకాంగ్రెస్ లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు
కండువాలు కప్పిన మైనంపల్లి హన్మంతరావు సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి మా
Read Moreబడ్జెట్లో మెదక్కు గుండుసున్నా : బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్
మెదక్టౌన్, వెలుగు : తెలంగాణ బడ్జెట్ లో మెదక్కు గుండుసున్నా కేటాయించారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ఎద్దేవా చేశారు. గురువారం రాష్ట్ర బ
Read Moreకౌడిపల్లి మండలంలో రెండు ఆటోలు ఢీ : ఒకరికి గాయాలు
కౌడిపల్లి, వెలుగు : రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన గొల్ల ర
Read Moreడబుల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తాం : మైనంపల్లి రోహిత్రావు
మెదక్టౌన్, వెలుగు : మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్లో ఉన్న డబుల్బెడ్రూమ్ కాలనీలో సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు త్వరలోనే కాలనీలో సీసీ రోడ్ల నిర్
Read Moreఈ రోడ్ల మీద పోవుడెట్ల, వచ్చుడెట్ల!
అధ్వాన్నంగా మారిన రోడ్లు నానా తిప్పలు పడుతున్న వాహనదారులు మెదక్ జిల్లా నెట్వర్క్, వెలుగు : జి
Read Moreభూసేకరణ కొలిక్కివచ్చేనా అధికారులకు అడుగడుగునా అడ్డంకులు
సర్వేకు అడుగడుగునా అడ్డంకులు కాళేశ్వరం కాల్వలు, ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ఆటంకాలు భూమికి భూమి ఇవ్వాలనే డిమాండ్ తో రైతుల దీక్షలు
Read Moreసింగూర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ లోకి సోమవారం నుంచి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్లో మొదటి సారిగా 1270 క్యూసె
Read Moreసమస్యల పరిష్కారానికే ప్రజావాణి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో వినతులు స్వీకరించిన కలెక్టర్లు మెదక్టౌన్, వెలుగు : ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మొదలుపె
Read Moreరామాయంపేట తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల మందుతో రైతుల ధర్నా
రామాయంపేట, వెలుగు : తమ పట్టాభూమిని 25 ఏళ్లుగా సాగు చేస్తుంటే నేడు కొందరు దాన్ని లాక్కోవడానికి చూస్తున్నారని అదే జరిగితే ఆత్మ హత్యలే శరణ్యమని, తమకు న్య
Read Moreమెదక్ జిల్లాలో బురదలో పడి ఊపిరాడక రైతు మృతి
కౌడిపల్లి,వెలుగు : పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడడంతో ఊపిరాడక ఓ రైతు చనిపోయాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాప
Read More












