Medak District

మెదక్ జిల్లాలో ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు

మెదక్​, వెలుగు : హవేలీ ఘన్​పూర్ మండలం దూపిసింగ్ తండాకు చెందిన రైతు రవిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సోమవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టడ

Read More

ములుగులో పీడీఎస్ బియ్యం పట్టివేత

ములుగు, వెలుగు : మండలంలోని నరసన్నపేట గ్రామ శివారులో పోలీసులు పీడీఎస్​బియ్యాన్ని పట్టుకున్నారు. సోమవారం వాహన తనిఖీ చేస్తుండగా యాదాద్రి జిల్లా, పుట్టగూడ

Read More

మెదక్​జిల్లాలో వానలు కురవాలని బండమీది పాశం

మెదక్​జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కొండగుట్టల మధ్య వెలసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భ

Read More

వీ6పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : ​ఆంజనేయులు గౌడ్​

మెదక్​ డీసీసీ ప్రెసిడెంట్ ​ఆంజనేయులు గౌడ్​ శివ్వంపేట, వెలుగు : బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​ వీ6 వెలుగుపై తప్పుడు ప్రచార

Read More

అక్రమ నిర్మాణాలను తొలగించాలి : అందె అశోక్

చేర్యాల, వెలుగు : మండలంలోని నాగపురి గ్రామ రెవెన్యూ శివారు కొండపోచమ్మ (నల్ల పోచమ్మ) చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సీపీఐ జిల్లా క

Read More

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే

Read More

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు:కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. దీంతో ఆలయ పర

Read More

సత్యసాయి మందిరంలో కంటి వైద్య శిబిరం

జోగిపేట, వెలుగు: సత్యసాయి మందిరంలో శంకర కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 62 మందికి వైద్యులు కంటి పరీ

Read More

ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించండి

ఎమ్మెల్సీ యాదవరెడ్డిని కలిసిన నాయకులు  గజ్వేల్​, వెలుగు: మల్లన్న సాగర్​ కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని ముంపు గ్రామాల మ

Read More

సిద్దిపేట డిపోకు మూడో స్థానం

రెండు లక్షల నగదు బహుమతి సిద్దిపేట, వెలుగు: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సాధించినందుకు  రాష్ట్ర స్థాయిలో సిద్దిపే

Read More

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి :మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయ్యపల్లిలో పరిశ్రమలు విడుదల చేసిన కాలుష్యం వల్ల గేదెలు మృతి చెందడంపై ఎమ్మెల్

Read More

పక్కాగా ఎల్ఆర్ఎస్​ సర్వే

క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్న ప్రత్యేక టీమ్​లు అర్హత కలిగిన వాటికే అప్రూవల్ ​ఇస్తున్న అధికారులు జిల్లాలో  మొత్తం 1.03 లక్షల దరఖాస్తుల

Read More

ఆక్రమణలపై హైడ్రా ఫోకస్

చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు డ్రోన్ కెమెరాలతో సర్వే అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలోనే 10 కాలనీలు, హెచ్ఎండీఏ లే ఔట్

Read More