Modi govt
నారీ విజయభేరిలో బండి సంజయ్
కరీంనగర్: మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా నిత్యం మహిళలను గౌరవిస్తేనే భరత మాతను మనం గౌరవించినట్లు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీం
Read Moreరైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం : అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రత్యేకంగా రైతుల
Read Moreమయన్మార్ బార్డర్ వెంట కంచె వేస్తం : అమిత్ షా ప్రకటన
ఆ దేశ సైనికుల చొరబాట్ల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ: మయన్మార్ దేశ సైనికులు మిజోరం సరిహద్దుల ద్వారా భారత్&zwnj
Read Moreకార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ ప్రభుత్వం
ఆసిఫాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మండిపడ్డారు. సీపీఐ 99వ
Read Moreగుడ్ న్యూస్.. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మరో 5ఏళ్లు పొడిగింపు
81 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహారధాన్యాలు అందించే 'ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లప
Read Moreపోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన మంత్రి అంబటి.. దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీ వాటరింగ్ పనులను మంత్రి పరిశీల
Read Moreకాంగ్రెస్తో పొత్తు ఉంటది : చాడ వెంకట్ రెడ్డి
కరీంనగర్, వెలుగు : ఇండియా కూటమిలో సీపీఐ ఉన్నందున రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వెల్ల
Read Moreమహిళా బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ తో కేసీఆర్ నడుస్తున్నారు : కిషన్ రెడ్డి
75 ఏళ్లుగా మహిళలకు అన్యాయం జరిగిందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి.. పాస్ చేయించిన ఘనత ప్రధాన
Read Moreసెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు ముగిసింది. తొలిరోజు సమావేశాల అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. మంగళవారం (సెప్టెంబర్ 19) నుంచి పార్లమెంట్
Read Moreరండి.. పార్లమెంట్ సమావేశాలపై చర్చించుకుందాం : అన్ని పార్టీలకు కేంద్రం పిలుపు
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండా మాత్రం ఇప్పటి వరకు కేంద్ర వెల్లడించలే
Read Moreపేరు మారిస్తే మూల్యం తప్పదు : రాహుల్ గాంధీ
పేరు మారిస్తే మూల్యం తప్పదు భారత్గా పేరు మార్పు నిర్ణయంపై కేంద్రాన్ని తప్పుపట్టిన రాహుల్ ప్యారిస్లో స్టూడెంట్లతో కాంగ్రెస్ ఎంపీ చిట్ చాట్
Read MoreManipur Issue: మోదీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం
మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను మరింత బలం చేకూరేందుకు నేతలు నేడు అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్
Read Moreరైతులే దేశానికి బలం...: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: రైతులే మన దేశానికి బలం అని, వాళ్ల అభిప్రాయాలను అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read More