V6 News

NALGONDA

గుండాలకు నవాబ్‌ పేట నుంచి నీళ్లిస్తాం : బీర్ల అయిలయ్య

మోత్కూరు, వెలుగు:  గుండాల మండలానికి నవాబ్ పేట రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. మంగళవ

Read More

వేం నరేందర్ రెడ్డితో అమిత్​ భేటీ

నల్గొండ, వెలుగు:  శానసమండలి చైర్మన్, బీఆర్ఎస్​ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కొడుకు  అమిత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొద

Read More

అర్హత లేని ఏజెన్సీలకు కాంట్రాక్టు!

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలు పాత ఏజెన్సీలు రద్దు చేసి మరీ అప్పగింత  రూల్స్‌ను అతిక్రమించిన అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి, మెడిక

Read More

యాదగిరీశుడి..బ్రహ్మోత్సవాలు షురూ..

    స్వస్తివాచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో శ్రీకారం     ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు   

Read More

మిర్యాలగూడలో విషాదం రైస్‭మిల్ గోడ కూలి ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ రైస్ మిల్ ధాన్యం స్టోరేజ్ గోదాంలో ప్రమాదవశాత్తు గోడ కూలి ఇద్దరు వలస కూలీలు చనిపోయారు. మృతులు

Read More

కోదాడలో రూ.12లక్షల మెడిసిన్‌ సీజ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో పలు మెడికల్‌ షాపులు, ఆసుపత్రుల్లో డ్రగ్స్‌ కంట్రోల్ అధికారుల మార్చి 11 సోమవారం రోజున సోదాలు నిర్వహించారు.

Read More

చెరువులను అభివృద్ధి చేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్,  వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి  చేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఆదివారం చౌటుప్ప

Read More

సూర్యపవన్‌‌కు పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్

యాదాద్రి, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి అన్న కొడుకు డాక్టర్​ సూర్య పవన్​ రెడ్డికి ‘పీసీ ఇండియన్ అచీవర్స్ అవార్డ్‌‌’ వచ్చింది.  

Read More

భువనగిరిలో బీజేపీని గెలిపించాలి : సత్యకుమార్

యాదాద్రి, వెలుగు:మోదీని మరోసారి ప్రధానిగా చూడాలంటే భువనగిరి పార్లమెంట్‌‌ స్థానంలో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

Read More

నేడు యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి

బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం  హెలీప్యాడ్‌‌ను పరిశీలించిన ఎమ్మెల్యే బీర్ల యాదగిరిగుట

Read More

SLBC ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

నల్లగొండ: దేవరకొండ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ది చెందిందంటే..అది కాంగ్రెస్ వల్లనే జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. గతంలో మేం దేవరకొండ ప్

Read More

రేపు యాదాద్రికి రేవంత్.. సీఎం హోదాలో తొలిసారి

సీఎం రేవంత్ రెడ్డి మార్చి 11 సోమవారం రోజున యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎంతో పాటుగా ఆరుగురు మంత్రులు కూడా యాదాద్రికి వెళ్లనున

Read More

30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి : మందుల సామెల్

మోత్కూరు, వెలుగు: మోత్కూరులో 30 పడకల ఆస్పత్రి, పోస్టుమార్టం సౌకర్యం కోసం కృషి చేస్తున్నానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చెప్పారు. శనివారం  

Read More