మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న కసిరెడ్డి వెంకటరెడ్డి ఈనెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లారు. తిరిగి శనివారం ఇంటికి రాగా.. తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండటంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, డాగ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలుగు తులాల బంగారు నగలు చోరీ అయినట్లు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ చెప్పారు.
తాళాలు పగులగొట్టి ఇంట్లో చోరీ
- నల్గొండ
- March 10, 2024
లేటెస్ట్
- రామప్ప పరిసరాల్లో మద్యం నిషేధం
- మునుగోడు మైనార్టీ ఇన్చార్జిగా మహ్మద్ రఫీ
- మయన్మార్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రత
- గెలుపోటములను స్పోర్టివ్గా తీసుకోవాలి : మీలా మహదేవ్
- మోదీ అంటేనే త్రీడీ : బూర నర్సయ్యగౌడ్
- వేముల, నేతి విద్యాసాగర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న
- సీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..