NALGONDA

ఆదివారం (మార్చి 31) కేసీఆర్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే

ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపట్నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.   ఎండిన పంటలను పరిశీలించిన, బాధిత రైతులకు భరోసా

Read More

పార్లమెంట్ బరిలో కొత్త ముఖాలు .. తొలిసారిగా రాజకీయంలో అడుగుపెట్టిన నేతలు

రసవత్తరంగా నల్గొండ, భువనగిరి ఎంపీ ఎన్నికలు  మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఒక్కరే సీనియర్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఐదుగురు కొత్తొళ్లే&

Read More

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ

Read More

వామ్మో.. ఈరోజు కూడా భానుడి భగభగలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

తెలంగాణాలో గత రెండుమూడు రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఐఎండీ రిపోర్ట్ ప్రకారం  (మార్చి 28)న  నిన్న రాష్ట్రంలోకి వడగాల్పులు ప్రవేశించి.. ఉష్

Read More

లోక్ సభ ఎన్నికలను సక్సెస్​ చేయాలి : కలెక్టర్లు హరిచందన

కలెక్టర్లు హరిచందన, ఎస్.వెంకట్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్​ శివ మిర్యాలగూడ, వెలుగు : లోక్ సభ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్లు హరిచం

Read More

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె

Read More

ఇటు కోతలు..అటు దళారులు

    సెంటర్లు ఓపెన్ కాకపోవడంతో దళారుల రంగప్రవేశం     మద్దతు ధరకు రూ.300 తగ్గింపు     రెండున్నర కిలో

Read More

పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమే : జగదీష్ రెడ్డి

తెలంగాణలో  పంటలు ఎండిపోవడం  ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమేనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో  రావ

Read More

ఫోన్ ట్యాపింగ్ నెట్ వర్క్ : నల్లగొండ జిల్లాలో బైఎలక్షన్స్ కోసం నిఘా

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ​ట్యాపింగ్ వ్యవహారం ఒక్క హైదరాబాద్​కే పరిమితం కాలేదు. ఎస్​ఐబీ  మాజీ చీఫ్ ​ప్రభాకర్​రావు అండ్​ టీమ్​ నెట్​వర్

Read More

పోటీ పరీక్షల కొరకు నల్గొండలో ఉచిత శిక్షణ 

నల్గొండ అర్బన్, వెలుగు : గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్​సీ, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉద్యోగాల కోసం ప్రిపేర్​అయ్యే అభ్యర్థులకు ఫౌండేషన్ కో

Read More

క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి : డాక్టర్ పుష్పలత

హుజూర్ నగర్, వెలుగు : క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత సిబ్బందికి సూచించారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం స

Read More

మార్చి 30న కాంగ్రెస్ సన్నాహక సమావేశం

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 30న మట్టపల్లిలో పార్లమెంట్ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం

Read More

రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు చేశా

    రూ.172 కోట్లకు ప్రతిపాదనలు పంపా     ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య  యాదాద్రి, వెలుగు : తాను గెలిచిన

Read More