NALGONDA

అసెంబ్లీ ఖర్చుల లెక్క తేలితేనే..ఎంపీ ఎన్నికల్లో సపోర్ట్​!

    ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ ​క్యాడర్ ​షాక్​     అభ్యర్థుల సూచన మేరకు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు భరించిన నేతలు  &nbs

Read More

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు : ఎస్. వెంకట్రావ్

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​ల

Read More

లిక్కర్​ షార్టేజీ.. ఉత్పత్తి ఆపేసిన డిస్టలరీలు

లిక్కర్​ఫ్యాక్టరీలు, డిస్టిలరీలు చాలా రకాల బ్రాండ్​ల మద్యం,  బీర్ల ఉత్పత్తిని ఆపేశాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోవడంతో డిస్టిలరీ

Read More

నార్కట్ పల్లి హైవేపై కారులో రూ. 10 లక్షలు సీజ్

నల్గొండ జిల్లాలో పోలీస్ అధికారులు 2024 మార్చి 21న గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశ

Read More

అటవీ భూమికి హద్దులు పాతండి : కలెక్టర్ వెంకట్‌‌‌‌ రావు

సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అటవీ భూమికి హద్దులను పాతాలని  అటవీ పరిరక్షణ కమిటీ చైర్మన్, కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు ఆదేశించారు.

Read More

రౌడీ షీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్  నియోజకవర్గ పరిధిలోని హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాలకు చెందిన పలువురు రౌడీషీటర్లకు బుధవారం హాలియా పోలీస్ స్ట

Read More

కాంగ్రెస్‌‌ ఖాళీ కుండ..బీఆర్‌‌‌‌ఎస్ పగిలిన కుండ : బూర నర్సయ్యగౌడ్

బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తుంగతుర్తి, మోత్కూరు, వెలుగు : కాంగ్రెస్ ఖాళీ కుండ, బీఆర్ఎస్ పగిలిపోయిన కుండ అని బీజేపీ భువనగిరి

Read More

భువనగిరి బరిలో సీపీఎం..ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ 

    ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్      ప్రకటించిన పార్టీ రాష్ట్ర కమిటీ  హైదరాబాద్, వెలుగు :  భువ

Read More

నారసింహుడి సేవలో..గవర్నర్ రాధాకృష్ణన్

    లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం అందించిన ఆలయ ఈవో యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం సాయంత్

Read More

వడ్లకు ఎంఎస్పీ ఇవ్వని..మిల్లులను సీజ్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : యాసంగి వడ్లకు కొర్రీలు పెడ్తూ తక్కువ ధరకు కొంటున్న రైస్ మిల్లులను సీజ్ చేయాలని సివిల్ సప్లైస్ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట

Read More

గుట్ట ఆలయంలో కొత్త గవర్నర్ పూజలు

యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ కొత్త గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. బుధవారం (మార్చి20) తెలంగాణ గర్నవర

Read More

రైస్ మిల్లర్లకు మంత్రి వార్నింగ్.. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే మిల్లులు సీజ్ చేస్తాం

ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుంటే చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు అన్యాయం చేస్తే మిల్లులను సీజ్ చేస్త

Read More

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగితే  సహించేది లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే

Read More