NALGONDA
ఛీప్ లిక్కర్ రేట్ల వల్లే గుడుంబా వైపు !
ఎమ్మార్పీ రూ.110 ఉంటే.. బెల్టుషాపుల్లో రూ.150కి అమ్మకం దీంతోనే నాటుసారాకు అలవాటు పడుతున్న జనం మూడు నెలల గుడుంబా ఆపరేషన్లో నిగ్గుతేలిన నిజాలు
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టును నమ్మలేకే గంధమల్ల ను తగ్గించినం : ఉత్తమ్కుమార్ రెడ్డి
చెరువులను కబ్జా చేస్తే ఊరుకోం మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి రుణమాఫీకి మరింత ఖర్చు చేస్తం మంత్రి పొంగులేటి యాదాద్రి, వెలుగు : కాళేశ్వరం ప
Read Moreయాదగిరిగుట్టలో వైభవంగా ఉట్లోత్సవం
యాదగిరిగుట్ట, వెలుగు :యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్టలో 27 నుంచి నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువా
Read Moreదేవాలయాలను సందర్శించిన గవర్నర్
యాదాద్రి, వెలుగు: ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్ మందిర్, శ్రీ సోమేశ్వరాలయం, భువనగిరిలోని స్వర్ణగిరిని -గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం జిల్
Read Moreఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు..
నల్గొండలో అగ్నిప్రమాదం చోటు చేసుకుతుంది. జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రపల్లిలో ఉన్న శ్రీపతి ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీలోని Q3 బ్ల
Read Moreలిక్కర్ కేసులో బెయిల్ వస్తే సంబురాలా?
కవిత ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధురాలా? బీఆర్ఎస్ శ్రేణులపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ నల్గొండ, వెలుగు: ‘కవిత ఏమైనా స్వాతంత్ర
Read Moreఅమిత్ చైర్మన్ పదవికి సీనియర్ల బ్రేకులు !
గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ ఫెడరేషన్చైర్మన్ పదవి ఇవ్వడంపై పెద్దల గుస్సా హైకమాండ్కు ఫిర్యాదుతో ఆగిన బాధ్యతల స్వీకరణ మంత్రుల కోట
Read Moreనిండుకుండలా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్..12గేట్లు ఓపెన్..
నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా తలపిస్తోంది. ప్రాజెక్టుకు 1లక్షా 43వేల 567 క్యూ
Read Moreఎమర్జెన్సీ కేసులకు చికిత్స చేయాలి : జాటోతు హుస్సేన్ నాయక్
యాదాద్రి, వెలుగు : ఎయిమ్స్లో ఎమర్జెన్సీ కేసులను చేర్చుకొని చికిత్సచేయాలని ఎస్టీ కమిషన్మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ వైద్యులకు సూచించారు. ఈ విషయంలో
Read Moreనల్గొండ జిల్లాలో వ్యవసాయ మోటర్ల దొంగల అరెస్ట్
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4.34 లక్షల విలువైన
Read Moreపెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు
Read Moreయాదాద్రి నర్సన్న దర్శనం మర్చిపోలేని అనుభూతి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. గర్భగుడిల
Read Moreసభ్యత్వ నమోదుపై బీజేపీ ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కసరత్తు సోషల్మీడియా ద్వారా మెంబర్షిప్ నల్గొండ, వెలుగు : సంస్థాగతంగా పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు ప
Read More













