NALGONDA
కరువుతో రైతు నష్టపోతే కేసీఆర్ రూపాయి ఇవ్వలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
తన హయాంలో కరువు కారణంగా పంట నష్టపోతే రూపాయి కూడా పరిహారం అందించని మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తం కుమా
Read Moreకాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది : కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసెండెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడమే మనము చేసిన తప్పన్నారు. ఉద్యోగా
Read Moreపంట పొలాల్లో.. బీఆర్ఎస్ పార్టీ ఫొటో షూట్స్
రాష్ట్రంలో ఎండుతున్న పంటలను పరిశీలించి.. రైతులకు బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ మార్చి 31వ తేదీ ఆదివారం రోజున జ
Read Moreఅధికారం పోయాక కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారు : మందుల సామేల్
తుంగతుర్తి, వెలుగు : అధికారం పోయాక మాజీ సీఎం కేసీఆర్కు రైతులు గుర్తుకొచ్చారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఎద్దేవా చేశారు. ఆదివారం జాజిరెడ్డిగూడ
Read Moreబీజేపీలో బుజ్జగింపులు .. అసంతృప్త నేతలతో హైకమాండ్ చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. లోక్ సభ ఎన్నికల స్టేట్ ఇన్చార్జ్ అభయ్ పాటిల్కు అసం
Read Moreకాంగ్రెస్ వల్లే కరువు .. వందరోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా?: కేసీఆర్
24 గంటల కరెంట్, భగీరథ, రైతుబంధు పథకాలు మాయమైనయ్ 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు ఏం తెలుసు? చిల్ల
Read Moreనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలే : కేసీఆర్
పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో రై
Read Moreమూడు నెలల్లోనే తెలంగాణ దిగజారింది : కేసీఆర్
వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ మూడు నెలల్లోనే దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మ
Read Moreరైతుకు ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్
తెలంగాణలో రైతులకు అండగా నిలిచేందుకు జిల్లాల బాట పట్టిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓ రైతుకు అండగా నిలిచారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత
Read Moreకేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ
Read Moreజనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్
జనగామ , సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్ . ఇవాళ ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్ మ
Read Moreఅందరూ ఓటేసేలా చైతన్య పరచాలి : కలెక్టర్ దాసరి హరిచందన
కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా ఎన
Read Moreయాదాద్రిలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
యాదాద్రి, వెలుగు : జిల్లావ్యాపంగా 323 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్ తెలిపారు. శనివార
Read More












